Chandra Sekhar Pemmasani
-
#Andhra Pradesh
AP News : ఏపీ రైతులకు శుభవార్త.. తోతాపురి మామిడి కొనుగోలుపై చారిత్రక ఆమోదం.!
AP News : ఆంధ్రప్రదేశ్లోని తోతాపురి రకం మామిడి రైతులకు ఊరట కలిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ (MIP)ను ఆమోదించింది.
Date : 22-07-2025 - 4:08 IST -
#Andhra Pradesh
Pemmasani: ఏపీ రైతుల కోసం పెమ్మసాని కీలక డిమాండ్!
గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.
Date : 11-12-2024 - 12:01 IST -
#Andhra Pradesh
Gandi Kota Development: ఏపీకి మరో గుడ్ న్యూస్.. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్ల నిధులు కేటాయింపు!
చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరిస్తూ ఆ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవ ఫలించింది.
Date : 28-11-2024 - 7:57 IST