Chairman
-
#Business
8th Pay Commission: 8వ వేతన కమిషన్పై మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఏప్రిల్ 22న జరిగిన స్టాండింగ్ కమిటీ విస్తరిత సమావేశంలో కనీస వేతనం, వేతన నిర్మాణం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, భత్యాలు, పదోన్నతి విధానం, పెన్షన్ ప్రయోజనాల వంటి కీలక అంశాలపై చర్చించారు. ఒక డ్రాఫ్టింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది.
Date : 27-04-2025 - 9:31 IST -
#India
ISRO Chairman: ఇస్రో చీఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేవాలయాల్లో గ్రంథాలయాలు నిర్మించాలని సూచన..!
తిరువనంతపురంలోని ఉడియనూరు ఆలయంలో జరిగిన ఒక అవార్డు వేడుకకు సోమనాథ్ వచ్చారు. సోమనాథ్ ఆలయాలను సందర్శించే యువత సంఖ్య తక్కువగా ఉందన్నారు.
Date : 18-05-2024 - 5:30 IST -
#Sports
PCB Chairman: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కొత్త చైర్మన్ ఈయనే..!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మార్పు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. సయ్యద్ మొహ్సిన్ రజా నఖ్వీని ఏకగ్రీవంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (PCB Chairman)గా నియమించారు.
Date : 07-02-2024 - 6:30 IST -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్
Date : 10-01-2024 - 3:07 IST -
#Telangana
TSRTC Chairman: టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి
టిఎస్ఆర్టిసి చైర్మన్గా జనగాం బిఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈరోజు బస్భవన్లో బాధ్యతలు స్వీకరించారు. త్వరలో ఎన్నికల కోడ్ రానున్న దృష్ట్యా ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది.
Date : 08-10-2023 - 4:27 IST -
#Andhra Pradesh
TTD Chairman Oath: రేపే ప్రమాణస్వీకారం.. సీఎంని కలిసిన భూమన
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. రేపు గురువారం ఉదయం భూమన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు
Date : 09-08-2023 - 1:37 IST -
#Speed News
Telangana: ఫుడ్ కమిషన్ ఇన్ఛార్జ్ చార్మన్గా గోవర్ధన్రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఇన్ఛార్జ్ చార్మన్గా గోవర్ధన్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రానికి కొత్తగా ఫుడ్ కమిషన్ ఇన్ఛార్జ్ చార్మన్
Date : 16-07-2023 - 10:04 IST -
#Speed News
Telangana LC: శాసనమండలి చైర్మన్ గా మధుసూదనాచారి
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసారు.
Date : 19-12-2021 - 2:00 IST -
#India
RajyaSabha : ఆ 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను రద్దుచేయం!
శీతాకాల సమావేశాల తొలిరోజు 12 మంది విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేయడంపై దుమారం రేగింది. గత సెషన్ లో వెల్ లోకి దూసుకొచ్చి రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
Date : 30-11-2021 - 12:58 IST