CBDT Chairman
-
#Business
Tax Slabs : పన్ను స్లాబ్లలో మార్పులతో ప్రజలకు రూ.17,500 ఆదా : సీబీడీటీ ఛైర్మన్
కేంద్ర బడ్జెట్లో(Budget 2024) భాగంగా పన్ను స్లాబ్లలో చేసిన మార్పుల వల్ల మధ్యతరగతి ప్రజలకు దాదాపు రూ.17,500 దాకా ఆదా అవుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ అన్నారు.
Published Date - 03:29 PM, Wed - 24 July 24