Cable Bridge Collapses
-
#India
Gujarat : కేబుల్ బ్రిడ్జి కూలినప్పుడు.. బర్త్ డే సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్న గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి..!
గుజరాత్ లో విషాద ఘటన జరిగిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 140పైగా మంది మరణించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు దేశంలోని సామాన్యుల దగ్గరి నుంచి నాయకుల వరకు ప్రతిఒక్కరూ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎంతో దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే కేబుల్ బ్రిడ్జి కూలిన సమయంలో గుజరాత్ ఆరోగ్యశాఖమంత్రి హృషికేశ్ పుట్టిన రోజు వేడుకల్లో బిజీగా ఉన్నారన్న […]
Date : 01-11-2022 - 5:25 IST -
#India
MODI Emotional: మోర్బీ ప్రమాదంపై మోదీ ఉద్వేగ ప్రసంగం.. నా జీవితంలో ఇలాంటి బాధను ఎదుర్కోలేదు..!!
గుజరాత్లోని కెవాడియాలో సోమవారం జరిగిన జాతీయ ఐక్యతా దినోత్సవ పరేడ్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోర్బీ బ్రిడ్జి ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉద్వేగానికి లోనైన ప్రధాని మోదీ నా జీవితంలో ఇంతటి విషాద ఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు. గుజరాత్లోని కెవాడియాలో.. నేను ఏక్తా నగర్లో ఉన్నప్పటికీ నా నా హృదయం మోర్బీ బాధితుల దగ్గర ఉందన్నారు. నా జీవితంలో నేను చాలా అరుదుగా అలాంటి బాధను అనుభవించాను. ఓ […]
Date : 31-10-2022 - 10:01 IST -
#India
Gujarat: మోర్బీ ప్రమాదంలో 141 చేరిన మృతుల సంఖ్య,177మంది రక్షించిన NDRF..!
గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 141 మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. 177మందిని రక్షించారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అనంతరం ఈ మధ్యే ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర […]
Date : 31-10-2022 - 7:17 IST -
#India
Gujarat : 100 దాటిన మృతుల సంఖ్య, 70మందికి గాయాలు, 50మందికిపైగా గల్లంతు..!!
గుజరాత్ లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. మచ్చు నదిలో నిర్మించిన కేబుల్ వంతెన తెలిగిపోవడంతో వందల మంది నదిలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో వందమంది మరణించారు. 70మందికి గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలినవారిని నదిలో నుంచి బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 50మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ వంతెనను మరమ్మతుల అనంతరం ఈ మధ్యే ప్రారంభించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆసుపత్రికి వెళ్లి […]
Date : 31-10-2022 - 4:24 IST -
#India
Gujarat: గుజరాత్లో ఘోర ప్రమాదం.. 500 మంది గల్లంతు..!
గుజరాత్లో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది.
Date : 30-10-2022 - 7:43 IST -
#Trending
Viral Video : గోవాలో తప్పిన పెను ప్రమాదం..తెగిపోయిన దూద్ సాగర్ కేబుల్ బ్రిడ్జి..!!
గోవాలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా దూద్ సాగర్ జలపాతం వద్ద కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది.
Date : 15-10-2022 - 8:52 IST