Businessman
-
#Telangana
Delhi Liquor Scam: మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి బెయిల్
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైకి బెయిల్ లభించింది.ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించి పిళ్లైని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 6, 2023న అరెస్టు చేసింది. శస్త్ర చికిత్స అనంతరం భార్య ఆరోగ్యం దృష్ట్యా గతేడాది డిసెంబర్లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.
Published Date - 05:24 PM, Wed - 11 September 24 -
#India
Tax Scam: 263 కోట్ల నకిలీ పన్ను రీఫండ్ కుంభకోణం కేసులో వ్యాపారవేత్త అరెస్టు
263 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ మోసం కేసులో మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారవేత్తని అరెస్టు చేసింది. నిందితుడు రాజేష్ బత్రేజాగా గుర్తించారు.
Published Date - 02:52 AM, Mon - 20 May 24 -
#India
Virji Vohra: నాటి సంపన్న భారతీయ వ్యాపారి గురించి తెలుసా..? బ్రిటీషర్లు, మొఘల్ చక్రవర్తికే అప్పు..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తగా పేరొందిన భారతీయ వ్యాపారవేత్త విర్జీ వోరా (Virji Vohra) గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సమయంలో అతను ప్రపంచానికి తెలిసిన ముఖం.
Published Date - 07:38 AM, Sun - 13 August 23 -
#Cinema
Mahesh Babu: మహేశ్ బాబు ఆల్ టైం రికార్డ్, కోట్లు కొల్లగొట్టిన ‘బిజినెస్ మేన్’
బిజినెస్ మేన్’ మళ్లీ విడుదలై మొదటి రోజు రికార్డు కలెక్షన్లు క్రియేట్ చేసి బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డ్ గా నిలిచింది.
Published Date - 05:13 PM, Thu - 10 August 23 -
#Telangana
Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్ వ్యాపారవేత్త అరెస్ట్!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం విచారణ (Delhi Liquor Scam)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మంగళవారం, హైదరాబాద్కు చెందిన అరుణ్ పిళ్లై అనే వ్యాపారవేత్తను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టయిన 11వ వ్యక్తి. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులకు రూ. 100 కోట్ల విలువైన కిక్బ్యాక్లను అందించినందుకు అరుణ్ పిళ్లై ఈ స్కామ్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. పిళ్లై అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబుతో పాటు సౌత్ […]
Published Date - 12:16 PM, Tue - 7 March 23 -
#India
Honey Trapping : ఢిల్లీలో దంపతుల హనీ ట్రాప్… వ్యాపారవేత్తను బెదిరించి రూ.80లక్షలు దోపిడీ
హనీట్రాప్ చేసి ఓ వ్యాపారవేత్త దగ్గర దంపతులు డబ్బు దోచుకున్న ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. తప్పుడు అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి వ్యాపారవేత్త నుంచి రూ.80 లక్షలకు పైగా దోపిడీ చేసినందుకు ఢిల్లీలోని యూట్యూబర్ జంటపై కేసు నమోదైంది. గురుగ్రామ్ జిల్లాలోని బాద్షాపూర్లో అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని నడుపుతున్న ఓ వ్యక్తిని యూట్యూబర్ జంట హనీట్రాప్ చేశారు. సోహ్నాలోని ఒక హోటల్లో కొన్ని నెలల క్రితం పని గురించి మాట్లాడటానికి ఢిల్లీలోని షాలిమార్ బాగ్లో నివసించే నమ్రా ఖాదిర్ […]
Published Date - 08:55 AM, Sun - 27 November 22