Bus Caught Fire
-
#India
UP: జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో మంటలు…17 మంది ప్రయాణికులు..!!
జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులో నుంచి బయటకు దూకారు. ఈ ఘటన ఇటావాలోని భారతియా కోఠీ సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ వే పై జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడాన్ని గమణించిన ప్రయాణికులు బస్సులోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరంతా నేపాల్ నివాసితులుగా గుర్తించారు. బస్సు జైపూర్ ుంచి నేపాల్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ఘటన […]
Date : 14-11-2022 - 8:55 IST