BRS Silver Jubilee Celebration
-
#Telangana
Mahesh Kumar Goud : తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది ఆయనే : మహేశ్కుమార్ గౌడ్
తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్గా నిలుస్తుందా? కేసీఆరే తెలంగాణకు విలన్గా మిగిలిపోతారు అని అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది కేసీఆరేనని మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
Published Date - 04:07 PM, Mon - 28 April 25 -
#Telangana
BRS Silver Jubilee Celebration : వాటిని బయటకు తీస్తూ బిఆర్ఎస్ భారీ స్కెచ్
BRS Silver Jubilee Celebration : గులాబీ అంబాసిడర్ కార్ల ర్యాలీ పార్టీకి చిహ్నంగా మారిన ఆ కారు పునరుత్థానంగా నిలుస్తుందనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం
Published Date - 04:11 PM, Fri - 25 April 25