Brs Party
-
#Telangana
KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ.. నేతన్నల సమస్యలపై లేఖాస్త్రం!
KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్టు విమర్శలకు దాడికి దిగుతున్నాయి. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్, అవినీతి ఆరోపణలు చేస్తుంటే, బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ లేఖలను సంధిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పలు సమస్యలపై అధికార పార్టీ కాంగ్రెస్ కు ఘాటైన లేఖలు (Open Letters) సంధించారు. తాజాగా మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖను వదిలారు. ‘‘బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పండుగలా […]
Published Date - 11:48 AM, Thu - 4 April 24 -
#Speed News
Dasoju Sravan: కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ కు లేదు: దాసోజు
Dasoju Sravan: ‘‘రేవంత్ రెడ్డి తెలంగాణకు శాపంలా మారిండు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పిచ్చోడు రేవంత్. దమ్ముంటే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలి. రేవంత్ కు చేతకాకపోతే దిగిపోవాలి’’ అంటూ మరోసారి బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కాలికి గాయమైనప్పటికీ తోటి రైతులకు అండగా వుండాలని సింహాలా బయటికి వచ్చారు కేసీఆర్. ఇది చూసి రేవంత్ రెడ్డి లాగులు తడిచాయి. అందుకే గాయత్రి పంపు నుంచి నిన్న నీళ్లు ఇచ్చిండు. […]
Published Date - 09:32 AM, Wed - 3 April 24 -
#Telangana
KCR: కేసీఆర్ పొలంబాట.. 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్లలో పర్యటన
KCR: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మార్చి 31న ప్రారంభించిన ‘పొలం బాట’ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఏప్రిల్ 5న కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులతో మాజీ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. తన పర్యటనలో భాగంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, వర్షాభావ పరిస్థితులను పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పాలనలో 100 రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ […]
Published Date - 07:55 PM, Mon - 1 April 24 -
#Speed News
BRS Party: కాళేశ్వరంపై కాంగ్రెస్ పెద్ద కుట్రకు పాల్పడింది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
BRS Party: ఎన్నికల ముందు రూ. 75 వందల కోట్లు రైతు బంధు నిధులు ఇవ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిధులు దారి మళ్లించి కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని తెలంగాణ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేసిఆర్ పాలనలో రూ. 72,815 కోట్లు రైతు బంధు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు 1.31 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉండగా కేసిఆర్ పాలనలో 2.38 కోట్ల ఎకరాలు సాగు విస్తీర్ణం పెంచామన్నారు. 2014 […]
Published Date - 07:22 PM, Mon - 1 April 24 -
#Telangana
Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ.. టెట్ ఫీజులు తగ్గించాలని డిమాండ్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను రాశాను. టెట్, ఫీజులు, నిరుద్యోగ సమస్యలపై ప్రస్తావించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమే. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ హరీశ్ […]
Published Date - 05:54 PM, Mon - 1 April 24 -
#Telangana
KTR: సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచేది గులాబీ పార్టీనే..కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత, అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. […]
Published Date - 09:27 AM, Mon - 1 April 24 -
#Speed News
MLC Kavitha: జైలులో కవిత డిమాండ్స్ పై కోర్టు కీలక నిర్ణయం
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే జైలులో తనకు కొన్ని వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దాంతో.. స్పందించిన న్యాయస్థానం కూడా అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజూవారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడంతో పాటు సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, […]
Published Date - 11:23 AM, Fri - 29 March 24 -
#Telangana
KTR Tweet: రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు, జంప్ జిలానీలపై కేటీఆర్ ట్వీట్
KTR Tweet: అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆరఎస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటుంది. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు కవిత అరెస్ట్, కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తుండటం ఏమాత్రం జీర్ణించుకొలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులపై తాజాగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు కేకే, కడియం శ్రీహరి, హైదరాబాద్ మేయర్, కడియం శ్రీహరి లాంటి కాంగ్రెస్ లో చేరుతున్న విషయాలపై ఆయన పరోక్షంగా స్పందించారు ‘‘శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ […]
Published Date - 10:45 AM, Fri - 29 March 24 -
#Telangana
KTR: బీఆర్ఎస్ కు మరో షాక్.. కేటీఆర్ పై కేసు నమోదు
KTR: హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంట్ […]
Published Date - 10:19 AM, Fri - 29 March 24 -
#Telangana
KCR: ఎన్నికల రణరంగంలోకి కేసీఆర్.. చేవేళ్ల భారీ బహిరంగ సభతో దూకుడు
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లోక్ సభ ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. చేవేళ్లలో ఆయన భారీ బహిరంగ సభను నిర్వహించి లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేలా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గంలో 13న కెసిఆర్ బహిరంగ సభ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే 17 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR […]
Published Date - 10:24 AM, Thu - 28 March 24 -
#Speed News
BRS Party: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ₹2లక్షల రుణమాఫీ చేయాలి : బోయినపల్లి వినోద్ కుమార్
BRS Party: రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు సాగు నీళ్లు లేక ఎండిపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారని… కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకునే సమయం ఉంటుంది కానీ…ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పే సమయం కూడా లేదా అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మానకొండూర్ నియోజకవర్గం లోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ […]
Published Date - 10:02 AM, Thu - 28 March 24 -
#Speed News
BRS Party: ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతాం: బోయినపల్లి వినోద్
BRS Party: రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ,యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజుకు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని…కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మానకొండూర్ నియోజకవర్గములోని ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో […]
Published Date - 11:33 PM, Tue - 26 March 24 -
#Telangana
BRS Party: దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి: పాడి కౌశిక్ రెడ్డి
BRS Party: బిఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన దానం నాగేందర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనను ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉందని వెంటనే ఆయనను సస్పెండ్ చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అవసరం తెలంగాణ స్పీకర్ కు ఉందని […]
Published Date - 05:00 PM, Sat - 23 March 24 -
#Telangana
KCR: కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: కేసీఆర్
KCR: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వంకుట్ల అరెస్ట్ మరువక ముందే, ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం మరింత సంచలనం రేపింది. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టును పలు పార్టీలు ఖండించగా, తాాజాగా బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని ఆయన అన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు […]
Published Date - 07:02 PM, Fri - 22 March 24 -
#Speed News
BRS MP: కవిత అరెస్ట్ పై ఎంపీ వద్దిరాజు రియాక్షన్
BRS MP: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు ఢిల్లీలో శుక్రవారం ఎంపీలు నామ,కే.ఆర్.మన్నెలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేసిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసును టీవీ సీరియల్స్ మాదిరిగా రెండేళ్లు సాగదీసి ఎన్నికల వేళ ఇప్పుడు తెరపైకి తెచ్చారని ఈడీ వైఖరిని ఆయన నిశితంగా ఎండగట్టారు. ఎంపీ రవిచంద్ర శుక్రవారం ఢిల్లీలో లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత […]
Published Date - 06:38 PM, Fri - 22 March 24