Botad District
-
#India
Gujarat hooch tragedy: గుజరాత్ గడ్డపై కల్తీ మద్యం కాటు.. 37 మంది మృతి
గాంధీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ లో మద్యం ఏరులై పారుతోంది. మద్య నిషేధం నామ్ కే వాస్తే అన్నట్టుగా అమలవుతోంది. ప్రమాదకర రసాయనాలు కలిపిన మద్యం తాగి బోటాడ్ జిల్లాలో దాదాపు 37 మంది మృతిచెందారు.
Date : 27-07-2022 - 12:27 IST