Border Clashes
-
#Andhra Pradesh
Murali Naik : పాక్ కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మరణం
మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 09-05-2025 - 12:59 IST