BJP Leader
-
#India
BJP leader : మహిళా కార్యకర్తతో మరో బీజేపీ నేత రాసలీలలు..!
విడియోల ద్వారా బయటపడిన అమరీ కిషోర్ ప్రవర్తన పార్టీ ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమని భావించిన బీజేపీ అధిష్ఠానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్టీ శిష్టాచార కమిటీ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది.
Date : 26-05-2025 - 11:57 IST -
#Andhra Pradesh
Annamalai : ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. కేంద్రమంత్రి పదవి కూడా!
తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ హోదాలో అన్నామలై(Annamalai) దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించారు.
Date : 22-04-2025 - 10:10 IST -
#India
Delhi Assembly Elections : ఆయనే బీజేపీ సీఎం అభ్యర్థి : కేజ్రీవాల్
బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటితం కాబోతున్న రమేశ్ బిధూరీకి నా అభినందనలు. అయితే ఆయన ఒక ఎంపీగా ఢిల్లీ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి. ఢిల్లీ పట్ల ఆయనకున్న విజన్ ఏమిటో వెల్లడించాలి అన్నారు.
Date : 11-01-2025 - 6:19 IST -
#Andhra Pradesh
Madhavi Latha : అవమానాలు చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా..?
Maadhavi Latha : తానెప్పుడూ ఎవరికీ ద్రోహం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తనపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. "నేను ఒక మహిళగా సానుభూతి కార్డును ఎప్పుడూ ఉపయోగించలేదని, ఎప్పుడూ పురుషుడిలా పోరాడాను" అని ఆమె పేర్కొంది.
Date : 06-01-2025 - 11:07 IST -
#Speed News
Madhavi Latha: మాధవి లతను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కారణమిదే?
వాస్తవానికి సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో విధ్వంసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పవిత్ర విగ్రహాన్ని ధ్వంసం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
Date : 14-10-2024 - 3:16 IST -
#India
Bihar : బీహార్లో కాల్పులు..బీజేపీ నేత సహా ఇద్దరు హత్య
ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Date : 02-09-2024 - 4:50 IST -
#Cinema
Kangana Ranaut: ఎంపీగా గెలిచిన బాలీవుడ్ క్వీన్.. మండీలో కంగనా భారీ విక్టరీ
Kangana Ranaut: కంగనా రనౌత్ నిర్మొహమాటంగా మాట్లాడే స్వభావానికి పెట్టింది పేరు. తన విలక్షణమైన సినీ జీవితంతో పాటు, భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయ అరంగేట్రం చేయడంతో హిమాచల్ ప్రదేశ్లోని మండీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రసిద్ధి చెందింది. రాంపూర్ రాజకుటుంబ వారసుడు, ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ను ఓడించి 72,088 […]
Date : 04-06-2024 - 10:49 IST -
#Telangana
TS : కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయం..లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Lakshman: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. .ప్రజలు మోడీ(Modi)ని గెలిపించాలన పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారన్నారు. We’re now on WhatsApp. Click to Join. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కదని తెలిపారు. రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసిన..ఉచితాల్ని […]
Date : 14-05-2024 - 2:00 IST -
#South
POCSO Act: బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై సదాశివనగర్ పోలీస్స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు (POCSO Act) నమోదైంది. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Date : 15-03-2024 - 8:16 IST -
#India
PM Modi: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధించాలి, బీజేపీ నేతలకు మోడీ దిశానిర్దేశం
PM Modi: వచ్చే 100 రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధించేందుకు ఆయా రాష్ట్రాల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొత్త ఓటరును చేరుకోవాలని, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ నేతలను కోరారు. న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో, ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తూ ప్రధాన మంత్రి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు, ప్రతి లబ్ధిదారుని చేరువ కావడానికి వచ్చే 100 రోజులు చాలా కీలకం అని […]
Date : 18-02-2024 - 6:43 IST -
#Speed News
Bandi Sanjay: చారిత్రాత్మక ఆలయాన్ని దత్తత తీసుకున్న బండి సంజయ్
Bandi Sanjay: రాజన్న-సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిధిలోని వరదవెల్లి గ్రామంలోని చారిత్రాత్మక గురు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దత్తత తీసుకోనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఆలయంలో సనాయ్ పూజలు చేశారు. ఇది మిడ్ మానేర్ డ్యామ్ (MMD) బ్యాక్ వాటర్ వద్ద ఉంది. భక్తులు చేరుకోవడానికి పడవలపై మూడు కిలోమీటర్లు నీటిలో ప్రయాణించవలసి ఉంటుంది, దీని ఫలితంగా పెద్ద సమస్య ఏర్పడింది. దర్శనానంతరం […]
Date : 27-12-2023 - 12:37 IST -
#India
PM Modi: మోడీజీ వద్దు.. మోడీ అని పిలవండి, పార్టీ సభ్యులకు ప్రధాని రిక్వెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సభ్యులను “మోదీ జీ” అని కాకుండా “మోడీ” అని పిలవాలని చెప్పారు.
Date : 08-12-2023 - 12:14 IST -
#Speed News
BRS-BJP: కేసీఆర్ టచ్ లోకి బీజేపీ కీలక నేత?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కాంగ్రెస్కు అనుకూలంగా కనిపిస్తోంది.
Date : 03-12-2023 - 10:55 IST -
#Andhra Pradesh
Whats Today : గద్వాల, నల్గొండ, వరంగల్ సభలకు అమిత్షా.. విజయశాంతి ప్రెస్మీట్
Whats Today : ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
Date : 18-11-2023 - 8:16 IST -
#Speed News
Kunja Satyavathi : అర్ధరాత్రి ఆకస్మిక గుండెపోటు.. మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం!
Kunja Satyavathi : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు.
Date : 16-10-2023 - 9:03 IST