BJP Leader
-
#Cinema
Row Over Ginna: జిన్నాపై రాజకీయ దుమారం!
తిరుమల ఏడుకొండల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'జిన్నా' అనే టైటిల్ కు రాజకీయ సెగ తగిలింది.
Date : 13-06-2022 - 12:24 IST -
#Speed News
BJP Leader in Cong camp: రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ కీలక నేత
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మరియు టీపీసీసీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి , టీపీసీసీ క్యాంపేయిన్ కమిటీ చైర్ మధు యాష్కీ పాల్గొన్నారు.
Date : 29-05-2022 - 5:35 IST -
#Speed News
BJP leader shot dead: ఢిల్లీలో బీజేపీ నేతను కాల్చిచంపిన దుండగులు..!!
దేశ రాజధాని ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి.
Date : 21-04-2022 - 12:10 IST -
#Speed News
BJP MP: బీజేపీ ఎంపీ ఇంటి ముందు రైతులు నిరసన
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్కు రైతుల నిరసన సెగ తగిలింది.
Date : 12-04-2022 - 11:17 IST -
#Speed News
Bandi: స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై తనదైన శైలిలో స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
Date : 16-03-2022 - 4:11 IST -
#South
Yediyurappa and son: యడ్డీ.. వాట్ నెక్ట్స్!
ఒక పెద్ద విజయం వంద తప్పులను కప్పిపుచ్చేస్తుంది అంటారు. మామూలుగా అయితే క్రికెట్ లో ఎక్కువగా ఇలాంటి మాటలను వాడుతుంటారు.
Date : 14-03-2022 - 3:51 IST -
#India
Yogi Adityanath: యూపీలో `యోగి` అరుదైన రికార్డ్
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర చరిత్రలో రికార్డ్ సృష్టించాడు.ఐదేళ్లు పరిపాలన చేసిన సీఎం గత 35 ఏళ్లలో యూపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాలేదు.
Date : 10-03-2022 - 5:08 IST -
#Speed News
Andhra Pradesh: ఏపీలో కలకలం.. కృష్ణా జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య..!
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి మండలం లింగాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
Date : 19-02-2022 - 12:43 IST -
#Speed News
Raja Singh: బీజేపీ నేతలపై దాడుల వెనుక కేసీఆర్ – రాజా సింగ్
నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో ఎంపీ అరవింద్ ధర్మపురితోపాటు బీజేపీ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా ఖండించారు.
Date : 25-01-2022 - 11:06 IST -
#Telangana
Kishen Reddy: కేసిఆర్ సవాలుకు సిద్ధమని ప్రకటించిన కిషన్ రెడ్డి
వరిధాన్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలని సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. కిషన్ రెడ్డి రండ కేంద్రమంత్రి అని, మొగోడైతే మోదీతో ధాన్యం కొనేలా చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Date : 01-12-2021 - 6:30 IST -
#Telangana
Paddy: వరిధాన్యం కొంటామని ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ బీజేపీ చేసుకుంటున్న పరస్పర విమర్శలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
Date : 14-11-2021 - 4:17 IST