BJP Government
-
#India
Rajnath Singh: ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది
‘ఒకే దేశం, ఒకే ఎన్నికల’ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇది సమయం, డబ్బు వనరులను ఆదా చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు ప్రచారం చేసేందుకు కోలయత్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. “ఒక దేశంలో ఒకే ఎన్నికలు జరగాలి. ఇది డబ్బు, వనరులను ఆదా చేస్తుంది” అని అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడిందని, రాష్ట్రపతి […]
Published Date - 11:57 PM, Sun - 7 April 24 -
#India
Priyanka: బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం: ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi:రాహుల్గాంధీ(Rahul Gandhi)భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా(Uttar Pradesh Moradabad district )కు చేరుకోగా.. ఆయనతోపాటు ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీ(bjp)పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. రాహుల్గాంధీ […]
Published Date - 03:41 PM, Sat - 24 February 24 -
#India
Delhi: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖలు, ఆప్ ఎమ్మెల్యేలకు 25 కోట్ల ఆఫర్ అంటూ
Delhi: ఢిల్లీ నిక్కర్ స్కామ్ దేశంలో ఎంత సంచలనమైందో మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఈడి ఈ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయిన ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీ వాళ్లను అరెస్టు చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అయినా అరవింద్ క్రేజీవాల్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడి చేసి అరెస్టు చేయనున్నారనే వార్తలు గత కొద్దికాలంగా […]
Published Date - 01:15 PM, Sat - 27 January 24 -
#Telangana
Harish Rao: పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు, బీజేపీపై మంత్రి హరీశ్ రావు ఫైర్
బీజేపీ ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 11:12 AM, Thu - 10 August 23 -
#South
Karnataka Victims: మత హింసలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
కర్ణాటకలో గత ప్రభుత్వం బీజేపీ హయాంలో మత ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగి దాదాపు ఏడాది కావొస్తుంది.
Published Date - 07:44 PM, Sat - 17 June 23