Bihar Assembly Elections
-
#India
Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం
ఇప్పటి వరకు ఈ లబ్ధిదారులకు నెలకు రూ.400 చొప్పున అందుతున్న పింఛన్ను ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దాదాపు మూడింతలు పెంచుతూ రూ.1,100కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
Published Date - 02:52 PM, Sat - 21 June 25 -
#India
ED Vs Lalu : త్వరలో పోల్స్.. లాలూపై ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్
రైల్వేశాఖ నిర్ణయాలన్నీ నాటి కేంద్ర ప్రభుత్వానివని, వాటిలో తన వ్యక్తిగత అభిప్రాయం లేదని లాలూ(ED Vs Lalu) స్పష్టం చేశారు.
Published Date - 08:11 PM, Thu - 8 May 25 -
#India
Prashant Kishore : వచ్చే బీహార్ ఎన్నికల్లో జేడీయూకి 20 సీట్లు కూడా రావు : ప్రశాంత్ కిశోర్
Prashant Kishore : ప్రశాంత్ కిశోర్ గత కొంతకాలంగా నితీశ్ కుమార్పై విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్ రాజకీయంగా భారంగా మారారని, ఆయనతో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదని, ఒకవేళ పెట్టుకున్నా ఆ పార్టీ మునగడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
Published Date - 06:32 PM, Mon - 7 October 24 -
#India
Jan Suraaj : కొత్త పార్టీకి నేను నాయకుడిని కాదు..అక్టోబర్ 2న ప్రకటిస్తా : ప్రశాంత్ కిశోర్
Jan Suraaj : ఆ పార్టీకి నేనెప్పుడూ నాయకుడిని కాదు. అలా ఉండాలనీ నేనెప్పుడూ అనుకోలేదు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయమిది'' అని ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
Published Date - 05:55 PM, Sun - 29 September 24