Bhimavaram
-
#Andhra Pradesh
BJP Big Plan: గోదావరి జిల్లాలపై బీజేపీ గురి.. ఇద్దరు ఎంపీలతో బిగ్ స్కెచ్
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానంలో బీజేపీ(BJP Big Plan) ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ దాదాపు రెండు లక్షల 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
Date : 01-05-2025 - 9:42 IST -
#Andhra Pradesh
Cockfighting : రూ.కోటి గెలిచిన ‘నెమలి పుంజు’
Cockfighting : గుడివాడకు చెందిన ప్రభాకర్ రావు తమ నెమలి పుంజును బరిలోకి దింపగా, రత్తయ్య రసంగి పుంజుతో పోటీకి దిగారు
Date : 15-01-2025 - 5:05 IST -
#Andhra Pradesh
TDP-JSP Alliance: భీమవరం నుంచి పవన్ పోటీ? 65 మంది అభ్యర్థుల్లో జనసేనకు 15 సీట్లు
టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.40 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.
Date : 24-02-2024 - 9:25 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా..? నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram)లో పర్యటించిన ఆయన.. పలువురు నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ .. ఎన్నికలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ” జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన్నట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడూ నేను […]
Date : 21-02-2024 - 9:04 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..ఫిక్స్ అయ్యినట్లే..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈసారి ఏ నియోజకవర్గం నుండి పోటీ (Contest) చేస్తారనేది గత కొద్దీ రోజులుగా ఆసక్తి గా మారిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక నుండి పోటీ చేసి , రెండు స్థానాల్లో ఓటమి చెందారు. ఇక ఇప్పుడు టీడిపి తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుండడం తో ఆయన ఎక్కడినుండి పోటీ చేస్తారనేది చర్చగా మారింది. గాజువాక , భీమవరం , తిరుపతి , […]
Date : 21-02-2024 - 1:32 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఫిక్స్
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (Jagan) సిద్ధం (Siddham) పేరుతో ప్రజలను కలుస్తుంటే..చంద్రబాబు (Chandrababu) రా..కదలిరా (Raa..Kadalira) అంటూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ (Nara Lokesh) సైతం సమర శంఖారావం యాత్ర ను ఫిబ్రవరి 11 నుండి ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడుతున్నారు. ఇక ఇప్పుడు జనసేన […]
Date : 10-02-2024 - 8:30 IST -
#Andhra Pradesh
YuvaGalam Padayatra : లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు.. భీమవరంలో వైసీపీ వర్సెస్ టీడీపీ..
తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
Date : 05-09-2023 - 9:30 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ వ్యూహం ఫలిస్తుందా? తూర్పు కాపుల సమావేశంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
తూర్పు కాపుల అభ్యున్నతికోసం జనసేన పాటుపడుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. తూర్పు కాపులకు ఓబీసీ ధ్రువీకరణ పత్రాలు విషయంలో తారతమ్యాలు ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు.
Date : 27-06-2023 - 10:18 IST -
#Speed News
Students War : భీమవరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
భీమవరం ఎస్ఆర్కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో విద్యార్థుల మధ్య జరిగింది. ఈ ఘర్షణలో ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు..
Date : 04-11-2022 - 9:50 IST -
#Speed News
Modi Respect:ఆమెకు మోడీ పాదాభివందనం
మోదీ తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రముఖ స్వాతంత్ర్య సమరమోధులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
Date : 04-07-2022 - 6:08 IST