Bhadradri Kothagudem District
-
#Telangana
DGP CV Anand: డీజీపీ సీవీ ఆనంద్ నేటి నుంచి ‘ఖమ్మం’ జిల్లాలో పర్యటన
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ నేటి నుండి రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నిమిత్తం ఆయన ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నారు. డీజీపీ తన పర్యటనను అత్యంత భక్తిశ్రద్ధలతో భద్రాచలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనంతో ప్రారంభించనున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రామయ్య దర్శనం అనంతరం ఆయన నేరుగా […]
Date : 06-07-2026 - 11:48 IST -
#Telangana
తెలంగాణలో ముదురుతున్న ఎండలు
Summer తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్లలోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత రెండ్రోజులుగా […]
Date : 06-03-2026 - 10:51 IST -
#Trending
Granules India Limited : టిబి రోగులకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ పోషకాహార కిట్ల పంపిణీ
టిబి రోగులకు ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను అందించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. ఈ ప్రాజెక్ట్ పరిధిలో భాగంగా మొత్తం 6,180 కిట్లను పంపిణీ చేయనుంది . ప్రతి పోషకాహార కిట్లో బియ్యం, చిరు ధాన్యాలు, వంట నూనె , వేరుశనగలు మరియు ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ఉంటాయి.
Date : 14-05-2025 - 2:42 IST -
#Telangana
Maoists : లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు
మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు.
Date : 05-04-2025 - 4:10 IST -
#Telangana
Aasara Pension : ఆసరా పెన్షన్లు వెనక్కి..! – ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి
కొందరు రిటైరైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించి వారి నుండి డబ్బులు రికవరీ చేయాలనీ ఆదేశించింది
Date : 13-07-2024 - 4:22 IST -
#Telangana
Wine Shops : వైన్ షాపులను లూటీ చేసిన మహిళలు..
భద్రాద్రి కొత్తగూడెం - ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపులో అమ్ముతున్నారని..ఒకేసారి 4 వైన్ షాపులపై మహిళలు, మందుబాబులు దాడి చేసి..షాప్ లో ఉన్న మద్యాన్ని ఎత్తుకెళ్లారు.
Date : 21-03-2024 - 11:51 IST