Bengaluru
-
#India
Bengaluru: తాగునీటిని దుర్వినియోగం చేస్తే రూ.5వేలు జరిమానా
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. నగరంలోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. read also :Banjara Hills : బంజారాహిల్స్ ట్రాఫిక్ బాక్సులో డెడ్ […]
Date : 05-03-2024 - 1:53 IST -
#India
Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు.
Date : 04-03-2024 - 1:08 IST -
#India
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు.
Date : 02-03-2024 - 2:00 IST -
#South
Cafe Explosion: ప్రముఖ కేఫ్లో పేలుడు.. పలువురికి గాయాలు
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం (మార్చి 01) జరిగిన పేలుడు (Cafe Explosion)లో కనీసం ఐదుగురు గాయపడ్డారు.
Date : 01-03-2024 - 3:20 IST -
#Off Beat
UKs First Lady : ఇదీ సింప్లిసిటీ.. ఫ్యామిలీతో బ్రిటన్ ప్రథమ మహిళ
UKs First Lady : కొంతమంది ధనం చూసుకొని మురిసిపోతుంటారు.
Date : 27-02-2024 - 10:46 IST -
#India
Rahul Gandhi: సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు ఉత్తర్వులు
Rahul Gandhi:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ(bjp) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు(Bangalore Special Court) తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah),ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(dK Sivakumar)లు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ(bjp)పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని […]
Date : 24-02-2024 - 11:28 IST -
#Speed News
Indian Cricketer Dies: తీవ్ర విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి
గత కొన్ని రోజులుగా మ్యాచ్ సమయంలో లేదా తరువాత చాలా మంది ఆటగాళ్లు మరణించిన (Indian Cricketer Dies) సంఘటనలు భారత క్రికెట్ ప్రపంచంలో వెలుగులోకి వచ్చాయి.
Date : 23-02-2024 - 9:25 IST -
#Special
Kiran Mazumdar-Shaw: బెంగళూరులో అత్యంత సంపన్న మహిళ ఈమె.. 2023లో రూ. 96 కోట్లు విరాళంగా..!
నేటి కాలంలో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఏ రంగంలో ఉన్నా మహిళలు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. ఈ రోజు మనం అలాంటి ఓ మహిళ గురించి (Kiran Mazumdar-Shaw) తెలుసుకుందాం.
Date : 21-02-2024 - 9:35 IST -
#Sports
WPL 2024 Opening Ceremony: మహిళల ఐపీఎల్ కు కౌంట్ డౌన్.. గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీకి బీసీసీఐ ఏర్పాట్లు
మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ టోర్నీ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
Date : 20-02-2024 - 4:41 IST -
#Speed News
Byjus Vacate : అద్దె కట్టలేక అతిపెద్ద ఆఫీస్ ఖాళీ చేసిన ‘బైజూస్’
Byjus Vacate : దేశంలోని ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ ‘బైజూస్’ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.
Date : 20-02-2024 - 2:44 IST -
#South
Karnataka Budget 2024: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య నిర్మూలనకు రూ. 2700 కోట్లు..!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 16 శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ (Karnataka Budget 2024)ను ప్రవేశపెట్టారు.
Date : 16-02-2024 - 11:40 IST -
#Telangana
Free Power Scheme: గృహ జ్యోతి పథకం అమలుకు కసరత్తు
తెలంగాణలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరాపై కసరత్తు మొదలైంది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఉచిత విద్యుత్ పై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ హామీ నిరవేరబోతుందని చెప్పారు.
Date : 04-02-2024 - 10:05 IST -
#Sports
IND vs AFG: వైరల్ అవుతున్న కోహ్లీ అద్భుత ఫీల్డింగ్ వీడియో
35 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అద్భుతమైన ఫీల్డింగ్ తో అదరగొడుతున్నాడు. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన చివరి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఫీల్డింగ్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Date : 18-01-2024 - 5:57 IST -
#Sports
3rd T20I: నేడు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడో టీ20.. బెంగళూరులో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7 గంటలకు మూడో టీ20 (3rd T20I)మ్యాచ్ జరగనుంది. సిరీస్లో రెండు మ్యాచ్లు గెలిచిన టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
Date : 17-01-2024 - 7:53 IST -
#Special
Rameshwaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ లో ఫ్రీ ఫుడ్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది, ప్రతి వారం నగరంలో కొత్త కేఫ్ పుట్టుకొస్తోంది. అద్భుతమైన రుచిని అందించే అల్పాహారాన్ని కోరుకునే ఆహార ప్రియులకు ఇలాంటి కేఫ్ లు స్వర్గధామంగా మారుతున్నాయి.
Date : 16-01-2024 - 3:10 IST