Badrinath
-
#India
బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ ట్రస్ట్ షాకింగ్ డెసిషన్.. ఇక వాళ్ళకి నో ఎంట్రీ
Chardham Yatra 2026 ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన బద్రీనాథ్, కేదార్నాథ్ దేవాలయాలలోకి ఇకపై హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. చార్ధామ్ దేవాలయాలలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ నిర్వహణ సంస్థ ప్రతిపాదించింది. త్వరలో జరగబోయే కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ కమిటీ (కేబీటీసీ) బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించనున్నారు. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం ప్రతిపాదించిన ఆలయ కమిటీ బోర్డు బోర్డు పరిధిలోకి వచ్చే ఇతర ఆలయాల్లోనూ ఇదే నిబంధన వర్తిస్తుందని […]
Date : 26-01-2026 - 3:25 IST -
#Devotional
Chardham Yatra : నేటి నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం
ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి అంటే నేటీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. బద్రీనాథ్ సందర్శించిన తర్వాత యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు కోట్లల్లో జనాలు వస్తారు.
Date : 30-04-2025 - 12:29 IST -
#India
Chardham Yatra : మూసుకుంటున్న చార్ ధామ్ ఆలయాల తలుపులు..
Chardham Yatra : గంగా మాతకి అంకితం చేయబడిన గంగోత్రి శనివారం తలుపులు మూసివేయబడుతుంది. ఈ దేవాలయాలు కఠినమైన శీతాకాల పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం దాదాపు ఆరు నెలల పాటు మూసివేయబడతాయి, ఏప్రిల్ లేదా మేలో తిరిగి తెరవబడతాయి.
Date : 02-11-2024 - 12:16 IST -
#India
Badrinath: బద్రీనాథ్ యాత్రను నిలిపివేసిన అధికారులు.. కొండపై నుంచి పడుతున్న శిథిలాలు.. వీడియో వైరల్..!
బద్రీనాథ్ (Badrinath) హైవేపై హెలాంగ్ (Helang) సమీపంలో కొండపై నుంచి శిథిలాలు పడడంతో రోడ్డు మూసుకుపోయింది. దీని తరువాత అధికారులు బద్రీనాథ్ యాత్రను నిలిపివేసింది. హైవేపై శిథిలాలు పడిపోతున్న వీడియో భయానకంగా ఉంది.
Date : 05-05-2023 - 6:36 IST -
#India
Badrinath Highway: చార్ ధామ్ యాత్ర భక్తులకు అలర్ట్.. బద్రీనాథ్ హైవే మూసివేత
ఉత్తరాఖండ్లోని చమోలి సమీపంలో పర్వతం నుండి శిధిలాలు పడటంతో బద్రీనాథ్ హైవే (Badrinath Highway) మూసివేయబడింది. కొండ శిథిలాలు రోడ్డుపై పడడంతో బద్రీనాథ్ హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Date : 30-04-2023 - 12:09 IST -
#India
Sinking Joshimath : బద్రీనాథ్ గేట్ వే కు ముప్పు!జోథ్ మఠ్ భూమి బద్ధలు!
జోషిమఠ్ గ్రామం (Sinking Joshimath) ఎందుకు కుంగిపోతుంది?
Date : 09-01-2023 - 4:30 IST -
#Devotional
Char Dham Yatra : ఈ ఏడాది చార్ధామ్ను సందర్శించిన 42 లక్షల మంది భక్తులు.. 311 మంది..?
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన చార్ ధామ్ యాత్రలో యాత్రికులు ఎన్నో కొత్త రికార్డులు సృష్టించారు...
Date : 17-10-2022 - 7:02 IST