Ayodhya
-
#Devotional
Ram Mandir: అయోధ్య రామ మందిరంలో కొత్త అర్చకులు.. 2000 మందిలో కేవలం 20 మంది మాత్రమే ఎంపిక..!
అయోధ్య శ్రీరామ మందిరం (Ram Mandir)లో రాంలాలాకు సేవ చేసేందుకు మరో 20 మంది పూజారులను నియమించారు.
Published Date - 10:16 AM, Fri - 5 July 24 -
#Devotional
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం గర్భగుడిలో సాంకేతిక లోపం.. ఆందోళనలో అర్చకులు!
Ayodhya Ram Mandir: అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామమందిరంలో (Ayodhya Ram Mandir) సాంకేతిక లోపం వెలుగులోకి రావడంతో గర్భగుడి పూజారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఆలయంలోని ఈ లోపం గర్భగుడిలోని డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినది. ఇంజనీర్లు డ్రైనేజీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే గర్భగుడి నుంచి బయటకు వచ్చే నీటిని చరణామృతంగా పరిగణిస్తూ సంరక్షిస్తున్నట్లు ట్రస్టు తెలిపింది. రామాలయంలో ప్రతిరోజు ఉదయం రాంలాలా ప్రతిష్టకు అలంకారం జరుగుతుంది. ప్రతిరోజు రాంలాలాను సరయూ నది నీటితో, పాలు, పెరుగు, […]
Published Date - 10:44 AM, Sun - 23 June 24 -
#Devotional
Ram Mandir: అయోధ్య రామ మందిరంలో పని చేసే అర్చకులకు బిగ్ షాక్.. పలు విషయాలపై నిషేధం..!
Ram Mandir: అయోధ్య రామ మందిరానికి (Ram Mandir) దేవుడి దర్శనం కోసం వచ్చే రామభక్తుల నుదుటిపై చందన తిలకం పూయరు. దీంతో పాటు చరణామృతం తీసుకోవడంపై కూడా నిషేధం విధించారు. ఈ నిర్ణయం తీసుకున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వెంటనే దానిని అమలు చేసింది. గర్భగుడిలోని అర్చకులు భక్తుల నుదుటిపై తిలకం పెట్టకుండా నిలిపివేశారు. దీంతో పాటు అర్చకులకు ఇచ్చే దక్షిణపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ట్రస్ట్ ఈ కొత్త నిబంధనలు, ఆంక్షలపై […]
Published Date - 08:00 AM, Sun - 23 June 24 -
#India
Ayodhya: రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు
రామజన్మభూమిపై తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ మరోసారి విషం చిమ్మింది. రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే బెదిరించింది. దీనికి సంబంధించి బెదిరింపు ఆడియో కూడా వైరల్గా మారింది.
Published Date - 04:38 PM, Fri - 14 June 24 -
#India
Ayodhya : అయోధ్యలో బీజేపీకి షాక్.. పనిచేయని ‘మందిర’ మంత్రం
ఈ ఎన్నికల్లో అయోధ్య రామమందిర అంశాన్ని బీజేపీ కీలకంగా పరిగణించింది.
Published Date - 03:18 PM, Tue - 4 June 24 -
#Devotional
Hanuman Statue: అయోధ్య రామమందిరంలో హనుమంతుడి విగ్రహం ధ్వంసం.. కారణమిదే..?
Hanuman Statue:అయోధ్య శ్రీరామ మందిరం ప్రవేశానికి ముందు నాట్య మండపం దగ్గర ఉంచిన హనుమంతుడి విగ్రహం (Hanuman Statue) విరిగిపోయింది. గురువారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన రామభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూసిన శ్రీ రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ సంఘటనను గుర్తించి ఆలయంలో అమర్చిన అన్ని సీసీ కెమెరాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఆలయంలో ఉంచిన మరో విగ్రహం పగులగొట్టినట్లు వెల్లడించారు. […]
Published Date - 11:30 AM, Sun - 26 May 24 -
#Telangana
Lok Sabha Polls 2024: తమిళిసై మత ప్రచారం.. ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
అయోధ్య రామమందిర ప్రతిరూపాలను పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళిసై పై బీఆర్ఎస్ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది.
Published Date - 12:13 AM, Thu - 9 May 24 -
#India
Amit Shah to Rahul Gandhi: రాహుల్ అమ్మమ్మ వచ్చినా CAA ఆగదు: అమిత్ షా
అమిత్ షా మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు కాంగ్రెస్ వ్యతిరేకమని మరియు అధికారంలోకి వస్తే దానిని అంతం చేస్తామని రాహుల్ చేసిన చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. అలాగే రాహుల్ గాంధీ అమ్మమ్మ వచ్చినా CAAని తొలగించలేరని మండిపడ్డారు.
Published Date - 11:18 PM, Wed - 8 May 24 -
#India
Radhika Khera: మద్యం ఇచ్చి అనుచితంగా ప్రవర్తించారు అంటూ రాధికా సంచలనం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాధికా ఖేడా ఛత్తీస్గఢ్ రాజకీయాలపై సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు. పార్టీలోని పలువురు అగ్ర నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ కార్యాలయంలో తనతో అనుచితంగా ప్రవర్తించారని, దుర్భాషలాడారని ఆమె చెప్పారు
Published Date - 02:51 PM, Mon - 6 May 24 -
#India
Ayodhya : నేడు ఆయోధ్యను సందర్శించనున్న 200 మంది పాకిస్థాన్ సింధీలు
రామ్ లల్లా దర్శనార్థం పాకిస్థాన్ నుంచి 200 మంది సింధీ కమ్యూనిటీ ప్రతినిధుల బృందం శుక్రవారం అయోధ్యకు చేరుకోనున్నట్లు ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు.
Published Date - 11:38 AM, Fri - 3 May 24 -
#South
PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ
PM Modi : కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:29 PM, Sun - 28 April 24 -
#Devotional
Ayodhya Ram Temple: మూడు నెలల్లో అయోధ్య రామయ్యను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా..?
జనవరి 22, 2024న రామజన్మభూమి అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.
Published Date - 10:19 AM, Wed - 24 April 24 -
#Devotional
Surya Tilak : అయోధ్య ఆలయంలో అద్భుతం.. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం..
శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్య రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది
Published Date - 01:39 PM, Wed - 17 April 24 -
#Devotional
Surya Tilak: అయోధ్యలో నేడు అద్భుతం.. సూర్య తిలకం కోసం ప్రత్యేక టెక్నాలజీ..!
ఈరోజు అంటే రామ నవమి రోజున అయోధ్యలోని రామ మందిరంలో అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది.
Published Date - 11:30 AM, Wed - 17 April 24 -
#Devotional
Ayodhya: అయోధ్య భక్తులు అలర్ట్.. శ్రీరామ నవమి సందర్భంగా పలు పూజలు రద్దు
Ayodhya: అయోధ్యలోని రామాలయం బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంగళ హారతి నుండి రాత్రి 11 గంటల వరకు 19 గంటల పాటు తెరిచి ఉంటుంది. స్వామికి నైవేద్యాల సమయంలో ఐదు నిమిషాల పాటు ఆలయ తెరలు తీయబడుతాయి. శ్రీరామనవమి సందర్భంగా, ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే తొలి రామనవమికి భక్తులు భారీగా తరలిరానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19 తర్వాతే అయోధ్యను సందర్శించి రామ్ లల్లా దర్శనం చేసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర […]
Published Date - 09:37 AM, Tue - 16 April 24