Assembly
-
#Andhra Pradesh
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
Social Media Ban ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 13ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. 90 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేసి.. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ […]
Date : 06-03-2026 - 2:13 IST -
#Telangana
అసెంబ్లీ లో 2 గంటలు అనర్గళంగా రేవంత్ ప్రసంగం
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అనర్గళంగా ప్రసంగించారు. కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల
Date : 04-01-2026 - 8:56 IST -
#Telangana
గృహ జ్యోతి ద్వారా 52.82 లక్షల కుటుంబాలకు లబ్ది – భట్టి
గృహ జ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) పథకం ద్వారా 52.82 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయని Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,593.17కోట్లు విద్యుత్ సంస్థలకు
Date : 02-01-2026 - 3:20 IST -
#Andhra Pradesh
Kamenini Vs Balakrishna : రికార్డుల నుంచి కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యల తొలగింపు!
Kamenini Vs Balakrishna : తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో జరిగిన సమావేశంలో ప్రముఖ వైద్యుడు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamenini Srinivas) ఒక అంశంపై మాట్లాడినప్పుడు జరిగిన పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Date : 28-09-2025 - 1:45 IST -
#Andhra Pradesh
Jagan : జగన్ సైకో అంటూ బాలయ్య చేసిన డైలాగ్ కు వైసీపీ ఎదురుదాడి
Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదాలు చెలరేగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. మాజీ సీఎం జగన్ను “సైకో”
Date : 25-09-2025 - 7:41 IST -
#Andhra Pradesh
AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా చర్యలు, ప్రజలకు చెందిన ప్రధాన సమస్యలు, విధానాల అమలుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయపరంగా కీలకంగా మారనున్నాయి.
Date : 05-09-2025 - 5:10 IST -
#Speed News
KTR : ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా.?
KTR : తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసును సీబీఐకి అప్పగించడంపై రాజకీయ కలకలం చెలరేగింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Date : 01-09-2025 - 11:45 IST -
#Telangana
Kaleshwaram Report : కాంగ్రెస్, బిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ – ఏలేటి
Kaleshwaram Report : ఇప్పటికే విచారణ కమిషన్ నివేదికలో ప్రధాన దోషుల పేర్లు లేకపోవడంతో, సీబీఐ విచారణ కూడా ఒక నాటకంగానే మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 01-09-2025 - 9:45 IST -
#Telangana
CM Revanth : వాళ్లకు కరెంట్, నీళ్లు కట్ – సీఎం రేవంత్ హెచ్చరిక
CM Revanth : డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి ఇళ్లకు కరెంట్, నీటిని సరఫరా చేయకుండా కట్ చేస్తామని ఆయన హెచ్చరించారు.
Date : 15-03-2025 - 5:04 IST -
#Speed News
Assembly : అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్..
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Date : 12-03-2025 - 11:48 IST -
#Speed News
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. సీఎం రేవంత్ హాజరు
. మరోవైపు సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. శ్రవణ్ కు మద్దతుగా కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
Date : 10-03-2025 - 2:43 IST -
#Andhra Pradesh
RRR హెచ్చరికతో వ్యూహం మార్చుకున్న జగన్..!
RRR హెచ్చరికతో వ్యూహం మార్చుకున్న జగన్..!
Date : 04-02-2025 - 3:09 IST -
#Speed News
Assembly : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం: మంత్రి ఉత్తమ్
రేషన్ కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
Date : 19-12-2024 - 1:35 IST -
#Speed News
Bhu Bharati Bill : భూ భారతి బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్
ధరణి వల్ల, 2020 చట్టం వల్ల లక్షలాదిమంది ప్రజలకు సమస్యలు వచ్చాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశాం.
Date : 18-12-2024 - 12:12 IST -
#Andhra Pradesh
Buddha Venkanna : మంగమ్మ శపథం అంటూ నోరు పారేసుకున్న కొడాలి నాని ఎక్కడ?
Buddha Venkanna : ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Date : 15-12-2024 - 6:27 IST