Asaduddin Owaisi
-
#India
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఇజ్రాయెల్ జెండా
తన ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ జెండాను పెట్టారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గాజాలో యూదులు 40 వేల మందిని ఊచకోత కోశారని, 12 లక్షల మందిని నిరాశ్రయులను చేశారని ఒవైసీ అన్నారు. ఇజ్రాయెల్ యూదు దేశమని, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేశారన్నారు.
Published Date - 02:48 PM, Fri - 28 June 24 -
#India
Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి
ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు
Published Date - 11:21 AM, Fri - 28 June 24 -
#Speed News
Owaisi Vs Raja Singh : మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Published Date - 02:10 PM, Thu - 27 June 24 -
#India
Asaduddin Owaisi : వివాదాస్పదంగా మారిన అసదుద్దీన్ నినాదం
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన జై పాలస్తీనా నినాదం ఇవ్వడంతో పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు
Published Date - 05:40 PM, Tue - 25 June 24 -
#Telangana
Telangana: తెలంగాణలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చట్టం రావాలి: ఓవైసీ
యూపీఏ హయాంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మతకల్లోలాల నివారణకు ఓ చట్టం తీసుకొచ్చారు. అయితే ఆ చట్టాన్ని తెలంగాణలోను అమలుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. అలాంటి చట్టం వస్తే తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Published Date - 12:14 AM, Wed - 19 June 24 -
#Telangana
Madhavi Latha : హైదరాబాద్ లీడ్లో మధవీలత
Madhavi Latha: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతుంది. అత్యంత ఉత్కంఠ రేకిస్తున్న ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలత విజయం సాధిస్తారా? సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్కు భారీ షాక్ తప్పదా? మరి ఈ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ముందంజలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనూహ్యంగా వెనుకబడ్డారు. ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ […]
Published Date - 09:58 AM, Tue - 4 June 24 -
#Telangana
HYD LS Polls : హైదరాబాద్ లోక్ సభ స్థానంలో మిరాకిల్ జరుగనుందా..?
ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల చుట్టూ ఉన్న క్రేజ్, ఉత్సాహం, టెన్షన్ , అందరి దృష్టి మధ్య, తెలంగాణ లోక్సభ ఎన్నికల చుట్టూ చర్చ చాలా తక్కువగా ఉంది. అయితే, తెలంగాణలో ఈ ఎంపీ ఎన్నికల్లో చర్చనీయాంశమైన అంశం హైదరాబాద్ పాతబస్తీలో జరుగుతున్న బిగ్ ఫైట్.
Published Date - 01:45 PM, Mon - 3 June 24 -
#Speed News
Asaduddin Owaisi : మజ్లిస్ నేతపై కాల్పులు.. అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదీ
మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్పై దుండగులు కాల్పులు జరిపిన ఘటనపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
Published Date - 03:23 PM, Mon - 27 May 24 -
#India
POK : ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఏం చేసింది?: ఒవైసీ
MP Asaduddin Owaisi: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పీఓకే అంశంపై స్పందించారు. పీఓకే(POK) భారత్లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు పీవోకే గురించి పదేపదే మాట్లాడుతున్నారని… ఈ పదేళ్లలో పీఓకేను […]
Published Date - 05:09 PM, Wed - 22 May 24 -
#Andhra Pradesh
Elections 2024 : ఓటువేసిన వెంకయ్యనాయుడు, జగన్, చంద్రబాబు, ఒవైసీ
Elections 2024 : తెలంగాణ, ఏపీలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
Published Date - 08:18 AM, Mon - 13 May 24 -
#Speed News
Asaduddin Vs Navneet Kaur : 15 సెకన్లు కాదు గంట తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండి : అసదుద్దీన్
Asaduddin Vs Navneet Kaur : కొన్నేళ్ల క్రితం మజ్లిస్ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ మరోసారి హైదరాబాద్ వేదికగా తిరగదోడారు.
Published Date - 12:10 PM, Thu - 9 May 24 -
#Andhra Pradesh
AIMIM Chief: ఏపీ రాజకీయాలపై ఒవైసీ జోస్యం.. జగన్ కు జైకొట్టిన ఎంఐఎం చీఫ్
AIMIM Chief: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగిస్తారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)తో చేతులు కలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఒవైసీ మాట్లాడుతూ తాను బతికున్నంత కాలం ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వబోమని ప్రధాని మోదీ ప్రకటనను […]
Published Date - 05:40 PM, Thu - 2 May 24 -
#Telangana
Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే – ఓవైసీ
ముస్లీంలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజలకు ఎందుకు అబద్దం చెబుతున్నారు
Published Date - 04:00 PM, Mon - 29 April 24 -
#Telangana
Asaduddin Owaisi : ఓటర్లకు చేరువయ్యేందుకు తెలుగు పాటలను విడుదల చేసిన ఓవైసీ
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని తెలుగు మాట్లాడే ఓటర్లను చేరువ చేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) తెలుగులో పాటతో ముందుకు వచ్చింది.
Published Date - 10:25 AM, Sun - 28 April 24 -
#Telangana
LS Polls : MBT ఎందుకు హైదరాబాద్ పార్లమెంట్ పోటీ నుండి వైదొలిగింది.?
మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) అనేది ప్రధాన స్రవంతి రాజకీయాల్లో సాపేక్షంగా తెలియదు. AIMIM అధ్యక్షుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో విభేదాల నేపథ్యంలో 1993లో మహమ్మద్ అమానుల్లా ఖాన్ దీనిని స్థాపించారు.
Published Date - 06:26 PM, Sat - 27 April 24