AS Dinesh Kumar
-
#Speed News
Prakasam: ఇకపై ప్రతి శనివారం ఆ స్టాఫ్ అంత సైకిల్ పై రావాల్సిందే.. కలెక్టర్ అదేశం!
రోజు రోజుకి వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతోంది. అలాగే వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో ఈ కాలుష్య రహిత వాతావరణం నుంచి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఒక కలెక్టర్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై టూ వీలర్ ఫోర్ వీలర్ లో కాకుండా కార్యాలయానికి సైకిళ్లపై రావాలి అని ఆదేశించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జరిగింది. కలెక్టర్ ఆఫీసు సిబ్బంది ప్రతి శనివారం కూడా కార్యాలయానికి […]
Published Date - 11:10 AM, Sat - 4 June 22