Aravind Kejriwal
-
#India
Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్
2023 డిసెంబర్ నెలలో కూడా ఆయన పది రోజుల పాటు హోషియార్పుర్ ధ్యాన కేంద్రంలోనే ఉన్నారు. విపశ్యన ధ్యానం అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి.
Date : 04-03-2025 - 1:18 IST -
#Andhra Pradesh
CM Chandrababu In Delhi: కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్.. కేజ్రీవాల్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
Date : 03-02-2025 - 1:18 IST -
#India
Delhi Assembly Elections : ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
''ఫిర్ లాయేంగే కేజ్రీవాల్" అనే టైటిల్, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్ ఉంది. 'ఆప్' ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలును హైలైట్ చేస్తూ ఈ సాంగ్ రూపొందింది.
Date : 07-01-2025 - 5:33 IST -
#India
AAP Releases 2nd List of Candidates: ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార ఆప్ తన రెండో అభ్యర్థుల జాబితా విడుదల..
వచ్చే ఏడాది ప్రారంభంలో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆమ్ఆద్మీ పార్టీ (AAP) ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు, ఆ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను కూడా ప్రకటించింది.
Date : 09-12-2024 - 3:11 IST -
#India
AAP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం..తొలి జాబితా ప్రకటన..!
కేజ్రీవాల్ నివాసంలో పార్టీ పీఏసీ సమావేశం జరిగింది. అందులో పార్టీ నుంచి పోటీ చేసే 11 మంది అభ్యర్ధులను ఖరారు చేసారు.
Date : 21-11-2024 - 2:20 IST -
#Andhra Pradesh
Aravind Kejriwal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అరవింద్ కేజ్రీవాల్
బుధవారం సాయంత్రము, కుటుంబసమేతంగా అరవింద్ కేజ్రీవాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకున్నారు.
Date : 14-11-2024 - 11:25 IST -
#India
Roadshow : రోడ్షోతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్
Kejriwal started the election campaign: యమునానగర్లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు. హర్యానాలోని 90 నియోజకవర్గాలకు 'ఆప్' సొంతంగానే పోటీ చేస్తోంది.
Date : 20-09-2024 - 6:27 IST -
#India
Delhi CM : కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?
Kejriwal successor is Atishi: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషినే అని ఓ ప్రచారం అయితే సాగుతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తారనే చర్చ సైతం నడుస్తుంది.
Date : 15-09-2024 - 5:33 IST -
#India
Kejriwal vs Congress: కేజ్రీవాల్ విడుదల కాంగ్రెస్కు ఆందోళన కలిగిస్తుందా?
Kejriwal vs Congress: కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కావడం పట్ల ప్రతిపక్షాలు సంతోషం వ్యక్తం చేయగా, కాంగ్రెస్ మౌనం వహించింది. కారణం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. హర్యానాలో ఆప్కి ఓట్లు రాబట్టేందుకు కేజ్రీవాల్ ముందడుగు వేస్తే, ఆ పార్టీ ఓటు బ్యాంకు దెబ్బతింటుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు
Date : 15-09-2024 - 11:43 IST -
#India
Manish Sisodia: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా?
మనీష్ సిసోడియా బెయిల్ పట్ల చాలా సంతోషంగా ఉన్న రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఇప్పుడు ఆయన నాయకత్వం వహించి ప్రభుత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సిసోడియా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Date : 09-08-2024 - 1:07 IST -
#Telangana
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం: కేసీఆర్ పాత్ర కూడా
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గత ప్రభుత్వ లొసుగులను బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసులోనూ కేసీఆర్ కీలకమని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ కేసు టేబుల్ పై ఉండగానే కేసీఆర్ లిక్కర్ కేసులో పాత్ర పోషించినట్లు ఈడీ విశ్వసిస్తుంది.
Date : 28-05-2024 - 10:51 IST -
#India
Rahul Gandhi: మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ షేర్లు పెరుగుతాయి: రాహుల్ గాంధీ
ఆరో దశకు పోలింగ్ ముగియడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడల్లా అదానీ కంపెనీల షేర్లు పెరుగుతాయని ఎద్దేవా చేశారు
Date : 26-05-2024 - 1:47 IST -
#India
Kejriwal : బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో ఎందుకు పిటిషన్ చేయలేదు?: కేజ్రీవాల్కి సుప్రీం ప్రశ్న
Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలో(Tihar Jai) ఉన్న విషయం తెలిసిందే. అయితే తన అరెస్టు, కస్టీడీని సవాల్ చేస్తూ..కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. We’re now on WhatsApp. Click to […]
Date : 29-04-2024 - 6:21 IST -
#India
Lok Sabha Polls 2024: అప్ ఎన్నికల ప్రచార గీతానికి ఈసీ బ్రేకులు
ఢిల్లీ అధికర పార్టీ ఆప్ ఎన్నికల ప్రచార గీతాన్ని ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల ప్రచార గీతం 'లగే రహో కేజ్రీవాల్'ను శనివారం ప్రారంభించింది. అయితే ఈసీ ఆ పాటకు బ్రేకులు వేసింది.
Date : 28-04-2024 - 2:23 IST -
#India
Sukesh Chandrasekhar: పాలక్ పనీర్, సలాడ్లను కేజ్రీవాల్ ఆస్వాదిస్తున్నాడు.. మరో లేఖ విడుదల చేసిన సుఖేష్
మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) మరో సంచలన లేఖను విడుదల చేశారు.
Date : 13-04-2024 - 12:45 IST