Aqua Farmers
-
#Andhra Pradesh
Aqua Farmers: ఆక్వా రైతులకు వరంగా మారిన యువ ప్రొఫెసర్ ఆవిష్కరణ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవిష్కరణ ఆక్వా రైతులకు వరంగా మారింది. గుంటూరులోని నంబూరు గ్రామానికి చెందిన మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కనిపెట్టిన చైన్ డ్రాగింగ్ బోట్ను గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, తీరప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సెమినార్లో యువ ప్రొఫెసర్ మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కు ఈ ఆలోచన వచ్చింది. అక్కడ అతను రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నాడు. ఆక్వా ఫార్మింగ్లో చేపలు లేదా రొయ్యల చెరువును సిద్ధం […]
Published Date - 06:41 PM, Sun - 27 February 22