Aqua Farmers
-
#Andhra Pradesh
Aqua Farmers : ఓ పక్క ట్రంప్..మరోపక్క దళారుల దోపిడీతో కుదేల్ అవుతున్న ఆక్వా రైతులు
Aqua Farmers : రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల ఆక్వా సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం చేరాలంటే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు
Published Date - 11:29 AM, Sat - 27 September 25 -
#Andhra Pradesh
Aqua Farmers : ట్రంప్ దెబ్బకు అల్లాడిపోతున్న ఆక్వా రైతులు
Aqua Farmers : రొయ్యల ఎగుమతులపై సుమారు రూ. 25,000 కోట్ల నష్టం వాటిల్లిందని, దాదాపు 50 శాతం ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయని ప్రభుత్వం తెలిపింది. అదనంగా సుమారు 2,000 కంటైనర్ల రొయ్యల ఎగుమతిపై సుమారు రూ. 600 కోట్ల మేర సుంకం భారం పడిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు
Published Date - 01:40 PM, Mon - 15 September 25 -
#Andhra Pradesh
Aqua Farmers: ఆక్వా రైతులకు వరంగా మారిన యువ ప్రొఫెసర్ ఆవిష్కరణ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవిష్కరణ ఆక్వా రైతులకు వరంగా మారింది. గుంటూరులోని నంబూరు గ్రామానికి చెందిన మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కనిపెట్టిన చైన్ డ్రాగింగ్ బోట్ను గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, తీరప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సెమినార్లో యువ ప్రొఫెసర్ మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కు ఈ ఆలోచన వచ్చింది. అక్కడ అతను రైతులతో మాట్లాడి వారి బాధలను అడిగి తెలుసుకున్నాడు. ఆక్వా ఫార్మింగ్లో చేపలు లేదా రొయ్యల చెరువును సిద్ధం […]
Published Date - 06:41 PM, Sun - 27 February 22