Ap Students
-
#Andhra Pradesh
Summer Holidays : విద్యార్థులకు ఈసారి భారీగా సమ్మర్ హాలిడేస్.. ఎన్నో తెలుసా ?
Summer Holidays : ఆంధ్రప్రదేశ్లోని స్కూలు విద్యార్థులకు గుడ్ న్యూస్.
Published Date - 08:16 AM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
CM Jagan: పేద విద్యార్థుల కలను నెరవేర్చడమే జగనన్న విద్యా దీవెన లక్ష్యం : సీఎం జగన్
CM Jagan: జగనన్న విదేశీ విద్యా దీవెన గ్రాంట్, పౌర సేవల ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. నిధులు రూ. అర్హులైన 390 మంది విద్యార్థుల ఖాతాలకు 41.59 కోట్లు జమ చేశారు. వారిలో, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 95 మంది విద్యార్థులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందుతారు. మెయిన్స్ లో ఉత్తీర్ణులైన 95 మంది అభ్యర్థులలో 11 మందికి కూడా నిధులు అందుతాయి. నిరుపేద విద్యార్థులు తమ […]
Published Date - 02:10 PM, Wed - 20 December 23 -
#Speed News
AP News: గుంటూరులో రేపు భారీ లోన్ మేళా, విద్యార్థులకు బంపర్ ఆఫర్
AP News: విదేశీ విద్యపై యువత ఆసక్తిని గమనించి పేద మధ్యతరగతి విద్యార్థులు కు ఇది మంచి అవకాశం. రాయపాటి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రేపు భారీ లోన్ మేళా ఎత్తున నిర్వహించనుంది. పేద మధ్యతరగతి విద్యార్థిని, విద్యార్థుల కు ఎలాంటి ష్యురీటి లేకుండావిదేశీ విద్యకు కావలసిన లోన్స్ బ్యాంక్ లద్వారా రాష్ట్రంలోనే మా సంస్థ నుండి మొట్టమొదటగా ప్రారంభించడం గమనార్హం. గత11నెలల వ్యవధిలో ఇప్పట్టికే 96కోట్ల86లక్షల రూపాయల లోన్స్ 248మంది విద్యార్థులకు దగ్గరుండి ఇప్పించడం జరిగిందని, రాబోయే10 రోజుల్లో మరో29మంది […]
Published Date - 05:05 PM, Fri - 24 November 23 -
#Andhra Pradesh
AP Students: అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న ఏపీ స్టూడెంట్స్
అంతర్జాతీయ వేదికపై మెరుస్తున్న ఏపీ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు.
Published Date - 05:02 PM, Wed - 20 September 23 -
#Andhra Pradesh
AP Students: మణిపూర్ అల్లర్ల ఎఫెక్ట్, ఏపీకి 157 విద్యార్థుల తరలింపు!
AP ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తెలుగు విద్యార్థులను తరలించేందుకు వెంటనే రంగంలోకి దిగింది.
Published Date - 04:27 PM, Mon - 8 May 23 -
#Andhra Pradesh
Andhrapradesh: ఏపీ ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్.. 9 మంది విద్యార్థులు ఆత్మహత్య
ఏపీ (Andhrapradesh) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Intermediate Results) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Published Date - 10:35 AM, Fri - 28 April 23 -
#Speed News
APPSC: ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం.. ఆంగ్లంతో పాటు తెలుగులో పరీక్షలు
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది.
Published Date - 02:30 PM, Tue - 4 April 23 -
#Speed News
AP Students: అస్వస్థతకు గురైన శింగనమల కస్తూర్బా విద్యార్థులు
అనంతపురం జిల్లా శింగనమల కస్తూర్బా బాలికల గురుకుల విద్యాలయంలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
Published Date - 12:36 PM, Sat - 3 December 22 -
#Andhra Pradesh
ఏపీ విద్యార్థినులకు గుడ్ న్యూస్.. శానిటరీ న్యాప్ కిన్స్ ఫ్రీ!
ఏపీలో రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునేలా చొరవ చూపిన ఆయన, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 02:08 PM, Wed - 6 October 21