AP SSC Exams
-
#Andhra Pradesh
BSEAP : 2025–26 విద్యా సంవత్సరానికి ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…
ఈ సంవత్సరపు పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగియనున్నాయి.
Date : 21-11-2025 - 6:42 IST -
#Andhra Pradesh
AP SSC Exams : ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది 2025 మార్చి 17న టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
Date : 11-12-2024 - 7:52 IST -
#Andhra Pradesh
AP SSC Notification: పరీక్షలకు వెళాయే! పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది..
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు నవంబర్ 11వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి కూడా అవకాశం ఉంది, అని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. నవంబర్ 12 నుండి […]
Date : 26-10-2024 - 3:20 IST -
#Andhra Pradesh
SSC Hall Tickets : ‘టెన్త్’ హాల్టికెట్ల విడుదల.. డౌన్లోడ్ ఇలా
SSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి రిలీజ్ కానున్నాయి.
Date : 04-03-2024 - 9:08 IST