AP CM Jagan
-
#Andhra Pradesh
Stone Attack on Jagan : నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రస్తుతం నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ..అనుమానితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు
Published Date - 10:56 AM, Mon - 15 April 24 -
#Speed News
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యం: మంత్రి రోజా
Minister Roja: జనరంజకపాలన జగనన్నతోనే సాధ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు, గురువారం మండలంలోని క్షూరికాపురం పంచాయతీలో ఆమె ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె అభివృద్దిని వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెప్పిన మాటపై నిలబడేది జగనన్న నైజమని.. మాయలు చేయడం చంద్రబాబు నైజమని […]
Published Date - 09:40 PM, Thu - 11 April 24 -
#Speed News
Kodali Nani: జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవ్వరికీ లేదు: కొడాలి నాని
Kodali Nani: గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సిపి జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ, జోహార్ వైయస్ఆర్.. జై జగన్… జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పార్టీ పెట్టిన […]
Published Date - 05:18 PM, Tue - 12 March 24 -
#Andhra Pradesh
YSRCP 11th List : వైసీపీ 11వ లిస్టులో పెద్ద ట్విస్టు.. ఆయనకు బంపరాఫర్
YSRCP 11th List : ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వేగంగా ఖరారు చేస్తోంది.
Published Date - 07:50 AM, Sat - 9 March 24 -
#Andhra Pradesh
AP Politics: ఎంపీ రేసులో సినీ నటుడు అలీ, ఈసారి స్టార్ తిరిగేనా
AP Politics: రాజమండ్రికి చెందినప్పటికీ ఆయనకు యాక్టర్ గా రాష్ట్రం మొత్తం గుర్తింపు ఉంది. అందుకే నంద్యాల పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం ఆయన పేరును పరిశీలిస్తోందని చెబుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఆరు దఫాలుగా సీట్ల మార్పు చేర్పులు చేసింది. అందులో 70 అసెంబ్లీ స్థానాలు, 18 ఎంపీ స్థానాలు ప్రకటించింది. ఇంకా 105 అసెంబ్లీ స్థానాలు, 7 ఎంపీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో […]
Published Date - 07:01 PM, Fri - 9 February 24 -
#Andhra Pradesh
CM Jagan – Vujicic : సీఎం జగన్పై నిక్ వుజిసిక్ ప్రశంసలు.. ఎవరీ వుజిసిక్ ?
CM Jagan - Vujicic : నిక్ వుజిసిక్.. ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మోటివేషనల్ స్పీకర్.
Published Date - 07:42 AM, Wed - 7 February 24 -
#Speed News
V. Hanumantha Rao: సీఎం జగన్ పై హనుమంతరావు ఫైర్, జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారంటూ వ్యాఖ్యలు
V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. సొంత చెల్లెలను కామెంట్ చేస్తుంటే జగన్ మాట్లాడట్లేదని మండిపడ్డారు. జగన్ కు నీతి నిజాయితీ లేదని మండిపడ్డారు. జగన్ జైల్లో ఉన్నన్నీ రోజులు షర్మిళ రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్ర చేసిందని గుర్తుచేశారు. షర్మిళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని […]
Published Date - 04:12 PM, Sat - 3 February 24 -
#Andhra Pradesh
APSRTC : ఆర్టీసీ ఉద్యోగుల అకౌంట్లోకి ఇక ఆ డబ్బులు కూడా..
APSRTC : ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగులపై మరోసారి వరాల జల్లు కురిపించారు.
Published Date - 08:22 AM, Fri - 2 February 24 -
#Andhra Pradesh
CM Jagan: ప్రతిపక్షాల ‘పద్మవ్యూహం’లో ఇరుక్కోవడానికి నేను అభిమన్యుడిని కాదు : సీఎం జగన్
CM Jagan: పాండవులు (వైఎస్ఆర్సిపి) కురుక్షేత్రంలో ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా, కౌరవులు (టిడిపి-జెఎస్పి కలయిక) తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత ఎజెండాలతో వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘సిద్ధం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన శ్రేణులతో భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన భారీ సభను వీక్షించేందుకు శంఖం ఊదుతూ, డప్పులు వాయిస్తూ, ర్యాంప్ వాక్ చేస్తూ, వేలాది మంది ప్రజలకు జగన్ చేరువయ్యారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో […]
Published Date - 08:36 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
AP : ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులు తొలిగించిన ఏపీ ప్రభుత్వం.. కారణం ఇదే..?
ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం తొలిగించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద
Published Date - 08:45 AM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
AP News: లోక్ సభ బరిలో మాజీ మంత్రి అనిల్, ఆ స్థానం నుంచి పోటీ?
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ భావించిననట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ ను నరసరావుపేట లోక్సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకోమని అనిల్కు సీఎం చెప్పి పంపినట్లు సీఎంఓ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన కాకపోతే నెల్లూరు […]
Published Date - 04:44 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
AP CM Jagan : సంక్షేమ పథకాలు రావాలంటే మళ్లీ వైసీపీ రావాలన్న జగన్
ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. గత
Published Date - 08:32 AM, Wed - 24 January 24 -
#Andhra Pradesh
YS Sharmila: చంద్రబాబు, జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు: వైఎస్ షర్మిల
YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఇటీవలే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు తీసుకున్న తొలిరోజే టీడీపీ, వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయే నాటికి అప్పు రూ.లక్ష కోట్లు ఉండేదని చెప్పారు షర్మిల. అయితే.. ఆ తర్వాత చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పు చేస్తే.. ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ […]
Published Date - 04:33 PM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
Andhra Pradesh : అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సన్నాహాలు.. కలెక్టర్లకు ఆదేశాలు జారీ ..?
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను విధుల
Published Date - 11:35 AM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
Jagananna Arogya suraksha : రేపటి నుండి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం
ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రెండో దశను జనవరి 2వ తేదీ నుండి నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమయ్యింది. ఆరు నెలల పాటు నిర్వహించే రెండోదశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను […]
Published Date - 08:57 PM, Mon - 1 January 24