Anudeep Durishetty IAS
-
#Telangana
Congress MLA: పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యే
నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని, వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందనే ధ్యేయంతో ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.
Published Date - 05:12 PM, Tue - 3 December 24