Andhrapradesh News
-
#Andhra Pradesh
AP Districts : జై ఎన్టీఆర్ -తూ. గో, ప.గో, కృష్ణా ఔట్?
ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాల ఏపీ 26 జిల్లాలు కానుంది. ఆ మేరకు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వాభూషన్ ప్రకటించాడు
Date : 26-01-2022 - 1:51 IST -
#Andhra Pradesh
India: మాతృమూర్తిని, మాతృభాషను గౌరవించండి- ఎన్వీ రమణ
గురువారం హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ రమణ మాట్లాడుతూ.. తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్ టీకా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఓవైపు బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ మార్కెట్లోకి రాకుండా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మనవాళ్లు కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నించారన్నారు. తెలుగువాళ్లలో ఐక్యత అవసరమని, తెలుగు భాష, […]
Date : 24-12-2021 - 12:21 IST -
#Andhra Pradesh
Rains : ముంచుకొస్తొన్న ‘జవాద్’ తుఫాను.. ఉత్తరాంధ్ర అధికారులు అలర్ట్!
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. నేటికీ తోతట్టు ప్రాంతాలు నీటిలోని మునిగి దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. జవాద్ రూపంలో మరో ముప్పు రానుంది.
Date : 02-12-2021 - 2:15 IST -
#Andhra Pradesh
Supreme Court : ఏపీ, తెలంగాణ నిర్బంధ చట్టాలపై `సుప్రీం` చివాట్లు
ఏపీకి మూడు రాజధానులు వద్దన్న వారిపై ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం(టీడీఏ)1986 కింద కేసులు ఎలా నమోదు చేస్తారని సుప్రీం ప్రశ్నించింది.
Date : 25-11-2021 - 4:19 IST -
#Andhra Pradesh
Balaiah : వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్.. స్పీచ్ హైలైట్స్ ఇవే!
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జరిగిన అవమానంపై, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. బాబు కుటుంబంపై, ఎన్టీఆర్ కుటుంబంపై ఇకపై ఎవరూ నోరు తెరిచినా ఉపేక్షించేది లేదని అన్నారు.
Date : 20-11-2021 - 2:30 IST -
#Andhra Pradesh
ఏపీలో స్థానిక ఫలితాల టమారం అసెంబ్లీ రద్దు?..చంద్రబాబు రాజీనామా?
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బలంగా ఉన్నామని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు నియోజకవర్గాల్లో వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. కుప్పం నియోజకవర్గం పరిధిలోని అన్ని జడ్పీటీసీ […]
Date : 18-10-2021 - 3:19 IST -
#Andhra Pradesh
అంధకారంలోకి ఆంధ్రా.. థర్మల్ కేంద్రాల మూసివేత, కరెంట్ కోత
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కరెంట్ సరఫరా చేయలేని రాష్ట్రాల్లో ప్రధమంగా ఏపీ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన అన్నింటి కంటే బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. ఇప్పటికే మూడు ధర్మల్ కేంద్రాలను గత వారం మూసివేసింది.
Date : 12-10-2021 - 5:14 IST -
#Andhra Pradesh
వచ్చే జూన్ నాటికి పోలవరం పరవళ్లు.. 2వేలా 33కోట్ల కేంద్ర బకాయికి ఏపీ ఎదురుచూపు
ఏపీ ట్రీమ్ ప్రాజెక్టు పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాంక్రీట్ డ్యామ్ 3 ను ఎర్త్ కమ్ రాక్ స్పిల్ వే కు అనుసంధానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇదో పెద్ద మైలురాయిగా ఇంజనీర్లు చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి తొలి విడత నీటిని విడుదల చేసేందుకు ప్రాజెక్టు సిద్ధం అవుతోంది.
Date : 05-10-2021 - 3:55 IST -
#South
తిరుమల లడ్డూపై ఏపీ సీఎం జగన్ కన్ను.. దేవాలయాలన్నీ ఇక తిరుమల మోడల్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో వివాదస్పమైన డైరెక్షన్ దేవాదాయ సమీక్షలో ఇచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం మాదిరిగా అన్ని దేవాయాల్లో ఉండాలని ఆదేశించడం సంచలనంగా మారింది.
Date : 30-09-2021 - 3:06 IST -
#Andhra Pradesh
డ్రగ్స్ వెనుక తాడేపల్లి డాన్ ఎవరు? తాలిబన్ లింకులపై టీడీపీ అనుమానం
డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. గుజరాత్ రాష్రంలోని ముంద్ర పోర్ట్ నుంచి క్రిష్ణపట్నం పోర్ట్.. అక్కడి నుంచి విజయవాడకు డగ్స్ సరఫరా అవుతున్నాయి. ఆ విషయాన్ని నిఘా వర్గాలే బయటపెట్టాయి. సుమారు 9వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో పట్టుబడింది.
Date : 24-09-2021 - 2:34 IST -
#Andhra Pradesh
రైతుల కోసం టీడీపీ.. జగన్ హయాంలో వ్యవసాయ సంక్షోభం
రైతు కోసం పోరాటాలకు టీడీపీ పదును పెట్టింది. మిర్చి, పత్తి, టమోటా రైతులు నష్టపోతున్న వైనాన్ని ఆ పార్టీ ఫోకస్ చేసింది. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3వేల కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం రైతులను ఆదుకోలేకపోతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు మండిపడ్డారు
Date : 23-09-2021 - 1:41 IST -
#Andhra Pradesh
ఏపీ ఆర్థికంపై కేంద్రం నిఘా ..960కోట్ల విదేశీ రుణాల మతలబు
ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ప్రభుత్వం, ప్రభుత్వేతర ఆర్థిక సంస్థలు చెబుతున్నాయి. ఖజానాకు వచ్చిన నిధులను ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తోంది. కానీ, వివిధ పథకాల కోసం విదేశాల నుంచి తీసుకున్న రుణాలను ఆ పథకాలకు మాత్రమే ఖర్చు చేయాలి
Date : 20-09-2021 - 2:40 IST -
#Andhra Pradesh
ప్రభుత్వం వైపే స్థానిక ఫలితాలు సాధారణ ఎన్నికలకు గీటురాయి కాదు..!
స్థానిక ఎన్నికల బలాన్ని చూసి వైసీపీ సంబరపడుతోంది. జడ్సీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో హవాను ఆ పార్టీ నిలుపుకుంది. సుమారు 90 శాతం మండల పరిషత్ లను, 99శాతం జిల్లా పరిషత్ లను కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 75గాను 74 మున్సిపల్, నగర పంచాయతీను గెలుచుకుంది. ఒక్క తాడిపత్రి మినహా అన్ని కార్పొరేషన్లలోనూ ఫ్యాన్ గాలి వీచింది. కుప్పం సహా అన్ని చోట్లా వైసీపీ తిరుగులేని మెజార్టీలను సాధించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల,మంగళగిరి ప్రాంతాల్లో […]
Date : 20-09-2021 - 2:06 IST -
#Andhra Pradesh
తిరుమల జంబో బోర్డుపై దుమారం..నేరస్తులు, రాజకీయ నిరుద్యోగుల అడ్డా
తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. పూర్తి స్థాయి వాణిజ్య కేంద్రంగా మార్చేస్తున్నారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ప్రస్తుత జగన్ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటోంది. దేవస్థానం చరిత్రలో లేని విధంగా 81 మందితో కూడా జంబో బోర్డును నియమించడం విమర్శలను ఎదుర్కొంటోంది. అందుకే, తక్షణం బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశాడు. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లు, సీబీఐ కేసుల విచారణలో ఉన్న వాళ్లను బోర్డులో […]
Date : 18-09-2021 - 4:08 IST -
#Andhra Pradesh
మంత్రి పదవి కోసం జోగి మాస్టర్ స్కెచ్ ..చంద్రబాబు ఇంటిపై దాడి హంగామా
అధినేత ప్రత్యేకంగా గుర్తించాలంటే ఏదో ఒక పెద్ద సంఘటనలో హీరో కావాలి. అప్పుడే రాజకీయ భవిష్యత్ కూడా ఉంటుంది. అందుకే, ఇప్పుడు మంత్రి పదవిని ఆశిస్తోన్న వైసీసీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెలరేగిపోయారు. చంద్రబాబు ఇంటి వద్ద అనుచరులతో కలిసి నానా హంగామా సృష్టించారు. అందుకు ప్రధాన కారణం సీఎం జగన్ ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించడం. పరిపాలనపై ఇలాంటి విమర్శలు కొత్తవేమీ కాదు, ఇటీవల పలుమార్లు మాజీ మంత్రులు పలువురు జగన్ మీద పలు […]
Date : 17-09-2021 - 3:13 IST