Andhra Pradesh
-
#Andhra Pradesh
Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ బడ్జెట్లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Date : 02-02-2025 - 1:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu : తెలుగు ఓటర్లే టార్గెట్.. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం
ఢిల్లీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
Date : 02-02-2025 - 9:54 IST -
#Andhra Pradesh
NAAC : న్యాక్ రేటింగ్ కోసం లంచం.. యూనివర్సిటీ అధికారులు అరెస్ట్
NAAC : సాధారణంగా న్యాక్ అక్రెడిటేషన్ ప్రక్రియ అత్యంత గణనీయమైనదిగా భావించబడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థలు న్యాక్ రేటింగ్ను తమ ప్రతిష్ఠగా భావిస్తాయి. విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయనే సంకేతంగా న్యాక్ రేటింగ్ ఉపయోగపడుతుంది. అయితే, ఈ వ్యవస్థలో అవినీతి ఉందని గతంలో పలుమార్లు ఆరోపణలు వచ్చినా, ఈ స్థాయిలో పెద్ద స్కాం బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
Date : 02-02-2025 - 9:51 IST -
#India
Bihar Budget 2025: ఎన్నికల ఏడాది ఎఫెక్ట్.. బడ్జెట్లో బిహార్పై వరాల జల్లు
మఖానా సాగును ప్రోత్సహించేందుకు మఖానా బోర్డు (Bihar Budget 2025)ఏర్పాటు.
Date : 01-02-2025 - 4:28 IST -
#Andhra Pradesh
Union Budget 2025: తెలుగు రాష్ట్రాల ఆశలు కేంద్రం బడ్జెట్పైనే..!
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్పై తెలుగు రాష్ట్రాలకు భారీ ఆశలు ఉన్నాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, ఆర్ఆర్ఆర్, హైదరాబాద్ మెట్రో వంటి పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం నుండి మరిన్ని నిధుల కేటాయింపును కోరుతున్నాయి. ఉచిత పథకాల కారణంగా ఆర్థికంగా ఒడిదుకులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, ఈ బడ్జెట్లో కేంద్రం ఇచ్చే మద్దతును చాలా ఆశిస్తున్నారు. మరి ఈ బడ్జెట్లో వారి ఆశలు నెరవేరుతాయా? లేదా? అన్నది చూసే సమయం వచ్చింది.
Date : 01-02-2025 - 10:12 IST -
#Andhra Pradesh
New Registration Charges : ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి.. కానీ
New Registration Charges : రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు జరుగుతున్నప్పటికీ, రాజధాని ప్రాంతమైన అమరావతిలో మాత్రం రేట్లు యథాతథంగా ఉంటాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలను పెంచకుండా పాత ఛార్జీలనే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 01-02-2025 - 9:40 IST -
#Andhra Pradesh
AP Gold Hub : దేశంలోనే అతిపెద్ద గోల్డ్హబ్ ఏపీలో.. ఏమేం ఉంటాయంటే..
మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంటనున్న అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంతం పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్హబ్(AP Gold Hub) ఏర్పాటుకానుంది.
Date : 01-02-2025 - 6:59 IST -
#Andhra Pradesh
Whatsapp Governance : వాట్సప్ సేవలను ప్రారంభించిన మంత్రి లోకేశ్..నెంబర్ ఇదే..
తొలి విడతగా 161సేవలను అందించనున్నారు. పౌరులకు అవసరమైన అన్ని సేవలను వాట్సప్ ద్వారా సేవలను పొందవచ్చు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు.
Date : 30-01-2025 - 2:06 IST -
#Andhra Pradesh
Tour Tips : ఏపీలోని ఈ హిల్ స్టేషన్ విశ్రాంతి కోసం ఉత్తమమైనది.. విశాఖపట్నం నుండి 111 కిమీ దూరంలోనే..!
Tour Tips : మీరు మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత విరామం తీసుకుని, మీ ప్రియమైన వారితో కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక హిల్ స్టేషన్ ఉంది, ఇది మీకు సరైన వెకేషన్ స్పాట్గా నిరూపించబడుతుంది. మీరు ఇంకా అన్వేషించడానికి వెళ్లకపోతే, వెంటనే మీ ప్రణాళికలను రూపొందించండి.
Date : 30-01-2025 - 12:58 IST -
#Andhra Pradesh
Fiber Net : ఫైబర్ నెట్పై ఏపీ ప్రభుత్వం దృష్టి
Fiber Net : 2017లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రారంభమైన ఫైబర్ నెట్ ప్రోగ్రాం, అతి తక్కువ ధరలో మూడు సేవలను కలిపి ప్రజలకు అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇది కేవలం రూ.149లో వినియోగదారులకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సేవలను అందించడమే కాకుండా, 17 లక్షల కనెక్షన్లు 2019లో పూర్తయ్యాయి.
Date : 30-01-2025 - 12:11 IST -
#Andhra Pradesh
Weddings Season : జనవరి 31 నుంచి పెళ్లిళ్ల సీజన్.. వరుసగా శుభ ముహూర్తాలు
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం(Weddings Season) ఏర్పడుతుంది.
Date : 30-01-2025 - 9:07 IST -
#Andhra Pradesh
Nandigam Suresh : 145 రోజుల తర్వాత నందిగం సురేష్ బెయిల్
Nandigam Suresh : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.
Date : 29-01-2025 - 12:18 IST -
#Andhra Pradesh
Robbers : ఏపీలో కలకలం రేపుతున్న దారి దోపిడీ దొంగల వ్యవహారం
Robbers : తాజా సంఘటన నంద్యాల శివారు రైతు నగర్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోయి, వాహనదారులపై యథేచ్ఛగా దాడులకు తెగిపడ్డారు. ఇటీవల జరిగిన ఈ ఘటనలో, ఒక వాహనదారుడు, ప్రభాకర్ అనే డ్రైవర్, తన కారు ఆపినపుడు దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు.
Date : 29-01-2025 - 11:09 IST -
#Andhra Pradesh
Nara Lokesh : పాఠశాలల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’.. ప్రకటించిన మంత్రి లోకేష్
Nara Lokesh : పాఠశాల & ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తకాల భారం నుంచి ఉపశమనం కల్పించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా, సహపాఠ్య కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు.
Date : 29-01-2025 - 10:54 IST -
#Andhra Pradesh
Cyber Crime Police Station : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్..
Cyber Crime Police Station : డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్లను అరికట్టేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 28-01-2025 - 6:02 IST