Amit Shah
-
#India
History Mystery : నెహ్రూ..మౌంట్బాటన్..ఒక రాజదండం
న్యూ పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర కొలువుతీర బోతున్న "సెంగోల్" రాజదండం(History Mystery).. ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది.
Date : 27-05-2023 - 7:25 IST -
#Cinema
Nikhil Siddartha : అమిత్ షా పిలిచినా నేను వెళ్ళలేదు.. నాకు ఏ పార్టీ డబ్బులివ్వట్లేదు.. నిఖిల్ సంచలన వ్యాఖ్యలు…
ఓ మీడియా ప్రతినిధి మీరు ఒక పార్టీ కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవమన్నారట? అని నిఖిల్ ని అడిగారు.
Date : 16-05-2023 - 3:34 IST -
#India
Draft Clear & Simple Law : చట్టాన్ని చక్కగా రూపొందిస్తే.. కోర్టుల జోక్యానికి నో ఛాన్స్ : అమిత్ షా
“చట్టాన్ని చక్కగా రూపొందిస్తే.. దానిలోకి కోర్టులు జోక్యం చేసుకునే అవకాశమే ఉండదు. చట్టాల ముసాయిదా ప్రతులను డ్రాఫ్టింగ్ (Draft Clear & Simple Law) చేసేటప్పుడు చోటుచేసుకునే లోపాల వల్లే ఈ తరహా జోక్యానికి ఛాన్స్ కలుగుతుంది" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
Date : 15-05-2023 - 8:59 IST -
#India
Ashok Gehlots big claim : పొలిటికల్ బాంబు పేల్చిన అశోక్ గెహ్లాట్.. రాజకీయ వర్గాల్లో కలకలం
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన కామెంట్స్(Ashok Gehlots big claim) చేశారు.
Date : 08-05-2023 - 11:16 IST -
#India
Manipur Violence: మండుతున్న మణిపూర్.. పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాకాండలో (Manipur Violence) దగ్ధమవుతోంది. దీనికి సంబంధించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం (మే 04) మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్తో మాట్లాడి రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించారు.
Date : 05-05-2023 - 7:50 IST -
#Speed News
Manipur is Burning Today: మండుతున్న మణిపూర్
కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం "ట్రైబల్ సాలిడారిటీ మార్చ్" నిర్వహించాయి.
Date : 04-05-2023 - 4:10 IST -
#Telangana
Owaisi: అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఒవైసీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎదురుదాడికి దిగారు.
Date : 24-04-2023 - 11:23 IST -
#Telangana
KTR Counter: అమిత్షాకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణాలో బీజేపీ పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ పై మాటల దాడి చేస్తుంది. బీజేపీ కామెంట్స్ కి అధికార పార్టీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు
Date : 24-04-2023 - 8:41 IST -
#Speed News
Amit Shah Sensational Announcement: అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు: అమిత్ షా సంచలన ప్రకటన
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్షా సంచలన ప్రకటన చేశారు. రిజర్వేషన్ లు బీసీ , ఎస్సి, ఎస్టీ లకు మాత్రమే ఉండాలని అన్నారు.
Date : 23-04-2023 - 8:38 IST -
#Telangana
Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తాం.. చేవెళ్ల సభలో బండి సంజయ్..
చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ మొదలయ్యేముందు మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు అమిత్ షా. అనంతరం అమిత్ షా సూచన మేరకు బండి సంజయ్ ప్రసంగించారు.
Date : 23-04-2023 - 8:35 IST -
#Speed News
Amit Shah: నగరంలో అమిత్ షా…
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న అమిత్ షా
Date : 23-04-2023 - 6:14 IST -
#Telangana
Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే…
తెలంగాణాలో కషాయ జెండా ఎగురవెయ్యడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్
Date : 23-04-2023 - 11:24 IST -
#India
Mamata Banerjee: నిరూపిస్తే రాజీనామా చేస్తా: మమతా
బీజేపీ నేత సువేందు అధికారి వాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. టీఎంసీకి జాతీయ పార్టీ హోదా కల్పించాలంటూ
Date : 19-04-2023 - 5:25 IST -
#Speed News
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.
Date : 19-04-2023 - 12:10 IST -
#India
Maharashtra : అవార్డు కార్యక్రమంలో విషాదం, వడదెబ్బతో 11మంది మృతి!
మహారాష్ట్ర (Maharashtra)ప్రభుత్వం అవార్డు కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది మండుటెండల్లో కూర్చోవల్సి వచ్చింది. వేలాదిగా తరలివచ్చిన వారంతా ఎండలోనే కూర్చున్నారు. దీంతో వందలాది మందికి వడదెబ్బ తగిలింది. 11మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 6వందల మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. రాయ్ గడ్ జిల్లా కలెక్టర్ 11 మంది మరణించినట్లు తెలిపారు. మహారాష్ట్ర సర్కార్ ఈ అవార్డు ప్రదాన […]
Date : 17-04-2023 - 10:39 IST