Ambati Rambabu Case
-
#Andhra Pradesh
అంబటి ఇంటిపై దాడి ఘటన, టీడీపీ నేతలపై కేసు నమోదు
అంబటి రాంబాబు ఫిర్యాదు మేరకు గుంటూరు పట్టాభిపురం పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ప్రధానంగా టీడీపీ కార్పొరేటర్ ఇసుక బుజ్జి సహా పలువురు కార్యకర్తలపై ఈ కేసు నమోదైంది. నిందితులు తన నివాసంలోకి చొరబడి ఆస్తిపాస్తులను ధ్వంసం
Date : 03-02-2026 - 8:11 IST