Amaravati Land
-
#Andhra Pradesh
Narayana Bail : మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్
అసైన్డ్ భూముల కేసులో మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ ను మాజీ మంత్రి పొంగూరు నారాయణకు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.
Published Date - 05:25 PM, Wed - 14 September 22 -
#Andhra Pradesh
Amaravati : అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఐదుగురు అరెస్ట్
అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతిలో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది. మాజీ మంత్రి నారాయణ బంధువులు, పరిచయస్థుల పేరుతో వేర్వేరు సర్వేనెంబర్లలో అసైన్డ్ భూమి కొనుగోలు చేశారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదిఇలా ఉంటే టీడీపీ […]
Published Date - 10:25 PM, Tue - 13 September 22 -
#Andhra Pradesh
Amaravati : అమరావతిపై `మోసం` గురూ!
`అదో కమ్మరావతి..చంద్రబాబు మనుషుల ఇన్ సైడర్ ట్రేడింగ్..రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు..భ్రమరావతి గ్రాఫిక్స్ ...అదో ఎడారి, స్మశానం..` ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు సీఎం జగన్, వైసీపీ కీలక మంత్రులు..` ఇప్పుడు అక్కడి నిర్మాణాలను లీజుకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధం అయింది.
Published Date - 01:54 PM, Mon - 27 June 22 -
#Andhra Pradesh
Amaravati Land Sale: రూ.2500 కోట్ల కోసం అమరావతిలో భూముల అమ్మకానికి సీఆర్డీఏకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అప్పో రామచంద్రా అనే పరిస్థితి వచ్చింది. కొన్నాళ్లుగా అప్పుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కావడం లేదు
Published Date - 07:45 PM, Sun - 26 June 22 -
#Andhra Pradesh
CBN Kuppam Tour : చంద్రబాబు కుప్పం టూర్ పై ‘సీఐడీ’
మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కదలికలపై పోలీస్ నిఘా పెట్టింది. ఏ క్షణమైన ఆయనకు నోటీసులు జారీ చేస్తారని టాక్ నడుస్తోంది. అ
Published Date - 12:21 PM, Thu - 12 May 22 -
#Andhra Pradesh
Chandrababu Case : చంద్రబాబు అరెస్ట్ కు సీఐడీ సిద్ధం?
అమరావతి ల్యాండ్ పూలింగ్ మాజీ సీఎం చంద్రబాబును వెంటాడుతోంది. మరోసారి ఏపీ సీఐడీ పోలీసులు ఆయనపై ఏ1 గా కేసు నమోదు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 14 మంది పేర్లను పొందుపరుస్తూ ఎఫ్ ఐఆర్ నమోదు అయింది.
Published Date - 03:25 PM, Tue - 10 May 22 -
#Speed News
AP News:అమరావతి పాడుపడిన రియల్ ఎస్టేట్ వెంచర్.. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి అనేది ఒక పాడుపడిన రియల్ ఎస్టేట్ వెంచర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:18 PM, Tue - 4 January 22