Amaravati Farmers
-
#Andhra Pradesh
సాక్షి మీడియాకు వైఎస్ భారతికి డిప్యూటీ స్పీకర్ రఘురామ లీగల్ నోటీసులు
Raghurama Krishna Raju సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని నోటీసులో రఘురామ డిమాండ్ […]
Date : 19-02-2026 - 11:49 IST -
#Andhra Pradesh
అమరావతి రైతులకు గుడ్ న్యూస్..ఉండవల్లిలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు !
Amaravati Farmers Land Allotment రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ-లాటరీ పద్ధతి […]
Date : 23-01-2026 - 11:10 IST -
#Andhra Pradesh
ఏపీ రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ: మంత్రి నారాయణ
Amaravati Farmers ఏపీ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ తీపికబురు చెప్పారు. రెండో విడత భూ సమీకరణ ప్రారంభోత్సవంలో ప్రకటన చేశారు. అమరావతి రైతులకు జనవరి 6 వరకు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూమిని విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. రైతులకు స్థలాల కేటాయింపులో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించారు. అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త రూ.1.50 లక్షలు రుణమాఫీ చేస్తామన్న […]
Date : 07-01-2026 - 12:50 IST -
#Andhra Pradesh
Amaravati Farmers : ఐదేళ్ల తర్వాత అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్..!
Amaravati Farmers : ఇటీవల, లీడ్ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్, అమరావతి రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇవ్వాలని ఇతర బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది
Date : 05-08-2025 - 9:47 IST -
#Andhra Pradesh
CBN Is Back : ఆ సీఎం కు పరదాలు..ఈ సీఎం కు పూల వర్షం
జగన్ సీఎం గా ఉన్న ఐదేళ్లలో అమరావతిలో నివాసం ఉండే సచివాలయానికి పరదాలు చాటున వెళ్లే వారు
Date : 13-06-2024 - 11:44 IST -
#Andhra Pradesh
Amaravati : 4 ఏళ్ల నిరసనకు ముగింపు పలికిన రాజధాని రైతులు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నాలుగేళ్లుగా చేస్తున్న నిరసనను బుధవారం విరమించారు.
Date : 12-06-2024 - 9:53 IST -
#Andhra Pradesh
Chandrababu Oath Ceremony: సీఎంగా చంద్రబాబు.. అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసింది. చంద్రబాబు కార్యక్రమాన్ని అమరావతి రైతులు బిగ్ స్క్రీన్ పై చూస్తూ పరవశించిపోయారు.
Date : 12-06-2024 - 3:21 IST -
#Andhra Pradesh
Amaravati Maha padyatra: రేపే అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి రైతుల మహాపాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో రైతులు అత్యంత ఉత్సాహంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
Date : 11-09-2022 - 12:30 IST -
#Andhra Pradesh
Amaravati Farmers: భూములివ్వడానికి అమరావతి రైతుల నిరాకరణ
అమరావతికి వెళ్లే రహదారి విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు.
Date : 16-06-2022 - 1:15 IST -
#Andhra Pradesh
Amaravati Farmers : ఢిల్లీలో అమరావతి రైతుల ఫైట్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన రోజే అమరావతి రాజధాని రైతులు కేంద్ర మంత్రులను కలిశారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర తరపును కేటాయించిన సంస్థల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర మంత్రులుకు విజ్ఞప్తి చేశారు.
Date : 05-04-2022 - 5:54 IST -
#Andhra Pradesh
Amaravati:అమరావతిలో కార్పోరేషన్ “పరేషాన్.”
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం కార్పొరేషన్ రగడ పెను దుమారం రేపుతోంది. రాజధాని నిమిత్తం ఏర్పాటు చేసిన 29 గ్రామాల్లో తుళ్లూరు మండలం నుంచి 16 గ్రామలతో పాటు మంగళగిరి మండలంలోని 3 గ్రామాలను కలిపి మొత్తం 19 గ్రామాలను అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఏసీసీఎంసి)గా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Date : 07-01-2022 - 4:54 IST -
#Andhra Pradesh
Tirupathi Mahasabha : తిరుపతి ‘మహాసభ’ పదనిసలు
ఏపీలోని వామపక్షాలు, బీజేపీ, జనసేన పార్టీల వాలకం విచిత్రంగా ఉంది. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల మహాసభ వేదికను గమనిస్తే ఆయా పార్టీలోని అంతర్గత వ్యవహారం బయటపడుతోంది. ఆ సభను టీడీపీ నిర్వహించిదని వైసీపీ చెబుతోంది. కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఆ వేదిక మీద చాలా పలుచగా కనిపించడం ఒక ఎత్తు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ ఆ సభకు హైలెట్ గా నిలిచాడు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలోని అనైక్యత క్లియర్ గా కనిపించింది
Date : 18-12-2021 - 2:14 IST -
#Andhra Pradesh
Amaravati JAC: తిరుపతిలో నేడు అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Date : 17-12-2021 - 6:00 IST -
#Andhra Pradesh
Kotamreddy Sridhar Reddy : వైసీపీలో “కోటంరెడ్డి” కలకలం..జై అమరావతి నినాదం..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వైసీపీ విధానానికి వ్యతిరేకంగా నడిచాడు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపాడు.
Date : 29-11-2021 - 1:17 IST -
#Andhra Pradesh
Amaravati Padayatra : రాష్ట్ర వ్యాప్తంగా మహా పాదయాత్ర షురూ
మహాపాద యాత్ర ను రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని అమరావతి పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు బ్లూ ప్రింట్ ను టూకీగా కమిటీ నేతలు వెల్లడించారు.
Date : 24-11-2021 - 12:37 IST