Amaravati Farmers
-
#Andhra Pradesh
Amaravati Farmers : ఐదేళ్ల తర్వాత అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్..!
Amaravati Farmers : ఇటీవల, లీడ్ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్, అమరావతి రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లపై రుణాలు ఇవ్వాలని ఇతర బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది
Published Date - 09:47 AM, Tue - 5 August 25 -
#Andhra Pradesh
CBN Is Back : ఆ సీఎం కు పరదాలు..ఈ సీఎం కు పూల వర్షం
జగన్ సీఎం గా ఉన్న ఐదేళ్లలో అమరావతిలో నివాసం ఉండే సచివాలయానికి పరదాలు చాటున వెళ్లే వారు
Published Date - 11:44 PM, Thu - 13 June 24 -
#Andhra Pradesh
Amaravati : 4 ఏళ్ల నిరసనకు ముగింపు పలికిన రాజధాని రైతులు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నాలుగేళ్లుగా చేస్తున్న నిరసనను బుధవారం విరమించారు.
Published Date - 09:53 PM, Wed - 12 June 24 -
#Andhra Pradesh
Chandrababu Oath Ceremony: సీఎంగా చంద్రబాబు.. అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లువిరిసింది. చంద్రబాబు కార్యక్రమాన్ని అమరావతి రైతులు బిగ్ స్క్రీన్ పై చూస్తూ పరవశించిపోయారు.
Published Date - 03:21 PM, Wed - 12 June 24 -
#Andhra Pradesh
Amaravati Maha padyatra: రేపే అమరావతి రైతుల మహా పాదయాత్ర
అమరావతి రైతుల మహాపాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో రైతులు అత్యంత ఉత్సాహంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
Published Date - 12:30 PM, Sun - 11 September 22 -
#Andhra Pradesh
Amaravati Farmers: భూములివ్వడానికి అమరావతి రైతుల నిరాకరణ
అమరావతికి వెళ్లే రహదారి విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు.
Published Date - 01:15 PM, Thu - 16 June 22 -
#Andhra Pradesh
Amaravati Farmers : ఢిల్లీలో అమరావతి రైతుల ఫైట్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన రోజే అమరావతి రాజధాని రైతులు కేంద్ర మంత్రులను కలిశారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర తరపును కేటాయించిన సంస్థల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని కేంద్ర మంత్రులుకు విజ్ఞప్తి చేశారు.
Published Date - 05:54 PM, Tue - 5 April 22 -
#Andhra Pradesh
Amaravati:అమరావతిలో కార్పోరేషన్ “పరేషాన్.”
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం కార్పొరేషన్ రగడ పెను దుమారం రేపుతోంది. రాజధాని నిమిత్తం ఏర్పాటు చేసిన 29 గ్రామాల్లో తుళ్లూరు మండలం నుంచి 16 గ్రామలతో పాటు మంగళగిరి మండలంలోని 3 గ్రామాలను కలిపి మొత్తం 19 గ్రామాలను అమరావతి కాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఏసీసీఎంసి)గా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 04:54 PM, Fri - 7 January 22 -
#Andhra Pradesh
Tirupathi Mahasabha : తిరుపతి ‘మహాసభ’ పదనిసలు
ఏపీలోని వామపక్షాలు, బీజేపీ, జనసేన పార్టీల వాలకం విచిత్రంగా ఉంది. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల మహాసభ వేదికను గమనిస్తే ఆయా పార్టీలోని అంతర్గత వ్యవహారం బయటపడుతోంది. ఆ సభను టీడీపీ నిర్వహించిదని వైసీపీ చెబుతోంది. కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఆ వేదిక మీద చాలా పలుచగా కనిపించడం ఒక ఎత్తు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ ఆ సభకు హైలెట్ గా నిలిచాడు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలోని అనైక్యత క్లియర్ గా కనిపించింది
Published Date - 02:14 PM, Sat - 18 December 21 -
#Andhra Pradesh
Amaravati JAC: తిరుపతిలో నేడు అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Published Date - 06:00 AM, Fri - 17 December 21 -
#Andhra Pradesh
Kotamreddy Sridhar Reddy : వైసీపీలో “కోటంరెడ్డి” కలకలం..జై అమరావతి నినాదం..!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి వైసీపీ విధానానికి వ్యతిరేకంగా నడిచాడు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపాడు.
Published Date - 01:17 PM, Mon - 29 November 21 -
#Andhra Pradesh
Amaravati Padayatra : రాష్ట్ర వ్యాప్తంగా మహా పాదయాత్ర షురూ
మహాపాద యాత్ర ను రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని అమరావతి పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు బ్లూ ప్రింట్ ను టూకీగా కమిటీ నేతలు వెల్లడించారు.
Published Date - 12:37 PM, Wed - 24 November 21 -
#Andhra Pradesh
Amaravati Report: అమరావతికి సమాధి ఇలా.?
అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేసే వారిని మూడు క్యాటగిలలో విభజిస్తారు. ఆ తరువాత జగన్ గేమ్ ప్రారంభిస్తారు.
Published Date - 10:57 PM, Tue - 23 November 21 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి జోష్..షా ఎత్తుగడ.!
అమరావతి రైతులకు ఏపీ బీజేపీ భేషరుతు మద్దతు ప్రకటించింది. అమిత్ షా ఆదేశం మేరకు రాజధాని రైతుల తో బీజేపీ నేతలు మహా పాదయాత్రలో నడిచారు.
Published Date - 04:21 PM, Sun - 21 November 21 -
#Andhra Pradesh
Amaravati:అమరావతి రాజధానిపై ప్రభుత్వం కార్యచరణ ప్రకటించాల్సిందే – ఏపీ బీజేపీ
రాజధాని అమరావతి విషయంలో రైతులు 700 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఏ మంత్రి కూడా చర్చలు జరిపేందుకు ప్రయత్నించలేదని బీజేపీ ఆరోపించింది
Published Date - 10:09 AM, Sat - 20 November 21