AICC President Mallikarjuna Kharge
-
#Telangana
Revanth Reddy : రేపు ఢిల్లీకు వెళ్లనున్న CM రేవంత్రెడ్డి..!
తెలంగాణ (Telangana)తో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సీనియర్ నాయకులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఈ బాధ్యతలను కట్టబెట్టారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐసీసీలో సీనియర్ నాయకులను ఇన్ఛార్జిలుగా నియమించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం […]
Date : 24-10-2025 - 1:19 IST -
#Telangana
Lakdikapul : మాజీ సీఎం రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్, ఖర్గే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోశయ్య అందించిన విశేష సేవలను నేతలు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన రాజకీయ జీవితంలోని వినయవంతమైన నడవడి, పాలనాపరమైన అనుభవం, ప్రజల పట్ల చూపిన అవ్యాజమైన ప్రేమను కొనియాడారు.
Date : 04-07-2025 - 11:39 IST