Ahmed Pasha Quadri
-
#Telangana
మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !
హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఎంఐఎం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (71) మరణం ఆ పార్టీకి తీరని లోటు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పాతబస్తీలోని ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Date : 03-02-2026 - 9:30 IST