Agneepath Eligibility
-
#India
Rajnath Singh: అగ్నిపథ్ స్కీమ్పై సర్వీస్ చీఫ్లతో రాజ్నాథ్ సింగ్ సమావేశం!
ప్రస్తుతం అగ్నిపథ్ పతాకంపై దేశంలో యువత తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్లలో పెద్ద పెద్ద ఘర్షణలు కూడా జరగగా.. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లకు నిప్పు అంటించి భారీ నిరసన చేపట్టారు. అంతేకాకుండా ఆ ఘటనలో చాలా మందికి గాయాలు కాగా.. ఒకరు మరణించారు. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కాగా.. ప్రస్తుతం ఈ పథకంపై పలు చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా రక్షణ మంత్రి రాజ్ […]
Published Date - 08:11 PM, Sun - 19 June 22