Adimulapu Suresh
-
#Andhra Pradesh
Adimulapu Suresh: పవన్ కు చట్టసభలో అడుగుపెట్టే తలరాత ఉందో లేదో: ఆదిమూలపు సురేశ్
Pawan Kalyan: టీడీపీ-జనసేన(TDP-Jana Sena) పొత్తుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్(minister adimulapu suresh) స్పందించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) 2014 నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని… ఆయన ధైర్యం చివరికి 24 సీట్లలో పోటీ చేసేందుకు మాత్రమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ 24 సీట్లలో పవన్ కల్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తున్నాడో చెప్పమనండి… ఆయన ఎక్కడ్నించి పోటీ చేస్తాడో ఇంతవరకు డిసైడ్ కాలేదని అన్నారు. పవన్ ఎక్కడ్నించి పోటీ చేస్తారో ప్రకటిస్తే… […]
Published Date - 04:38 PM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
AP Minister: విశాఖ ఆర్కే బీచ్లో ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం
విశాఖ ఆర్కే బీచ్లో ఏపీ మంత్రి (AP Minister) ఆదిమూలపు సురేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. బీచ్లో ఆయన పారా గ్లైడింగ్ చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. టేకాఫ్ సమయంలో ఇంజన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది.
Published Date - 09:43 AM, Sun - 26 March 23 -
#Andhra Pradesh
Adimulapu Suresh : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంట విషాదం
ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంట్లో విషాదం నెలకొంది.
Published Date - 09:56 AM, Mon - 26 December 22 -
#Speed News
A Suresh: ఆదిమూలపు మరో ఛాన్స్.. చివరి నిమిషంలో జాబితాలో మార్పు
ఏపీలో కొత్త మంత్రివర్గ జాబితా ఫైనల్ అయిన తరువాత ఒక పేరును మార్చారు.
Published Date - 06:36 PM, Sun - 10 April 22 -
#Speed News
AP EAPCET-2022: EAPCET ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్(EAPCET) షెడ్యూల్ను ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిచనున్నట్లు ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ క్రమంలోఏప్రిల్ 11న ఎప్సెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఇక ఆగష్టులో EAP సెట్ ఫలితాలు, సెప్టెంబర్లో కౌన్సిలింగ్ […]
Published Date - 03:48 PM, Wed - 23 March 22 -
#Andhra Pradesh
Vizianagaram: ఆదిమూలం ఆదేశం.. కీచక గురువులపై వేటు!
బాలికల పట్ల ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం ఏజెన్సీలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
Published Date - 04:37 PM, Thu - 17 February 22