Jagan
-
#Andhra Pradesh
AP : వైసీపీ నేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది – కేఎస్ జవహర్
మొన్నటి వరకు టీడీపీ – జనసేన శ్రేణుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది..పొత్తు పెట్టుకున్నారే కానీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నారే..ఇద్దరు అధినేతలు కలిసి ప్రచారం చేస్తే బాగుండేది..ఇరు నేతలు తమ ప్రసంగాలతో ఉత్తేజ పరిస్తే ఎలా ఉంటుందో అంటూ ఇలా రకరకాలుగా టీడీపీ – జనసేన శ్రేణులు మాట్లాడుకున్నారు. ఈ మాటలకు నిన్న తాడేపల్లి గూడెం వేదికగా సమాధానం చెప్పారు. ఇరు నేతలు ఎక్కడ కూడా తగ్గేదేలే అనే విధంగా మాటల తూటాలు వదిలారు. ముఖ్యంగా పవన్ […]
Published Date - 07:09 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Ex IAS Officer Imtiaz : వైసీపీలో చేరిన మాజీ IAS.. కర్నూల్ నుండి పోటీ..
మాజీ ఐఎఎస్ అధికారి ఎం.డి. ఇంతియాజ్ (Ex IAS Officer Imtiaz ) గురువారం వైసీపీ (YCP) తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా ఇంతియాజ్ బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం కూడా వెంటనే ఆమోదించింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా హఫీజ్ఖాన్ ఉన్నారు. వైసీపీ నిర్వహించిన సరేల్లో ఆయనకు అంత అనుకూలంగా లేనట్లు రిపోర్టులు రావడంతో ఒక మంచి అభ్యర్థిని […]
Published Date - 03:25 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Pawan 4th Wife : పవన్ కళ్యాణ్ తో జగన్ పెళ్లి చేసిన ఫ్యాన్స్..
బుధువారం తాడేపల్లి గూడెం లో జరిగిన టీడీపీ – జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ (Janasena TDP ‘Jenda’ Public Meeting)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ డైలాగ్స్..ఓ రేంజ్ పంచ్ లు కూడా వేసి జగన్ ఫై తన కసిని తీర్చుకున్నాడు. తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా తనదైన కౌంటర్ ఇచ్చాడు. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages). రెండు విడాకులు అని పదే […]
Published Date - 11:42 AM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
YSRCP 8th List : మరో జాబితాను విడుదల చేసిన వైఎస్ఆర్సిపి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ లోక్ సభ , అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది.. ఇందులో భాగంగానే వైసీపీ ఎనిమిదో జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 8వ జాబితాలో కొందరు ఇంచార్జ్ల పేర్లను మారుస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు లోక్ సభ, ముగ్గురు అసెంబ్లీ ఇంచార్జుల పేర్లను ప్రకటించింది. గుంటూరు లోక్ సభ ఇంచార్జుగా కిలారి రోశయ్య, ఒంగోలు లోక్ […]
Published Date - 10:56 AM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Pawan Kalyan 4th Wife : నా నాల్గో భార్య జగన్ ఏమో – పవన్ కళ్యాణ్ మాములు సెటైర్ కాదు..!!
బుధువారం తాడేపల్లి గూడెం లో జరిగిన టీడీపీ – జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ (Janasena TDP ‘Jenda’ Public Meeting)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ డైలుగులే..ఓ రేంజ్ పంచ్ లు కూడా వేసి జగన్ ఫై తన కసిని తీర్చుకున్నాడు. తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై తనదైన కౌంటర్ ఇచ్చాడు. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages). రెండు విడాకులు అని పదే పదే […]
Published Date - 09:07 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
Mohan Babu : పరోక్షంగా జగన్కి మోహన్బాబు దూరంగా ఉంటున్నారా..?
ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేస్తున్న ప్రచారంలో మోహన్ బాబు (Mohan Babu) పాత్ర పోషించారు. జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ప్రతి రెండు రోజులకు ఒకరిలా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసేందుకు ప్రజలను మోహరించేవాడు. ఆ స్ట్రాటజీని ఉపయోగించి చంద్రబాబుకు చెడ్డపేరు […]
Published Date - 01:15 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Jagan Kuppam : కుప్పం వైసీపీ అభ్యర్ధికి భారీ ఆఫర్ ప్రకటించిన జగన్..
చంద్రబాబు (Chandrababu) అడ్డాలో జగన్ (Jagan)..నిప్పులు చెరిగారు..కుప్పం (Kuppam) ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే లక్ష్యంగా , కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు జగన్ నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, కుప్పం బ్రాంచ్ కెనాల్ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా ద్వారా కుప్పంకు […]
Published Date - 07:33 PM, Mon - 26 February 24 -
#Andhra Pradesh
Raghu Rama Krishna Raju: ఎట్టకేలకు వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా
Raghu Rama Krishna Raju: వైసీపీ(ysrcp)కి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా(resigns) చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్(cm jagan) కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా రఘురాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసీపీని ఎండగడుతున్నారు. తనపై ఎంపీగా అనర్హత […]
Published Date - 11:59 AM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Roja: చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిల ఒక పావుః రోజా
Roja: మంత్రి రోజా(roja) టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan), ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila)పై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె అన్నారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ఇచ్చి… 17 వేల పోస్టులను భర్తీ చేశారని కొనియాడారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ […]
Published Date - 01:49 PM, Fri - 23 February 24 -
#Andhra Pradesh
YS Sharmila : ఛలో సచివాలయం..చెల్లిని అరెస్ట్ చేయించిన అన్న
షర్మిల (YS Sharmila) తలపెట్టిన ఛలో సచివాలయం (Chalo Secretariat) ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో వైసీపీ సర్కార్ చెప్పిన 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం 6000 పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఛలో సచివాలయం కార్యక్రమం చేపట్టింది. ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల తో పాటు మిగతా నాయకులతో కలిసి ఆంధ్రరత్న భవన్ నుంచి సచివాలయంవైపు వెళ్తుండగా.. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు […]
Published Date - 04:29 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
Harsha Kumar: జగనే షర్మిలను కాంగ్రెస్ లోకి పంపించి ఉండొచ్చేమో..? హర్షకుమార్
Harsha Kumar: అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ సిద్ధం సభ సమయంలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైఎస్ఆర్సిపి(ysrcp) శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిని మాజీ ఎంపీ హర్షకుమార్(Harsha Kumar) ఖండించారు. దీనిపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ కూడా స్పందించాలని కోరారు. దాడిపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విన్నవించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. We’re now on WhatsApp. […]
Published Date - 01:29 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
Anil Kumar Yadav : తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం వెనకడుగు వెయ్యను – అనిల్
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాములుగా మాస్ డైలాగ్స్ వినాలంటే బోయపాటి సినిమాలు చూడాలి..ముఖ్యంగా బాలయ్య (Balakrishna) తో బోయపాటి పేల్చే డైలాగ్స్ మరెవరు కూడా పేల్చేలేరు. ఆ రేంజ్ లో బాలయ్య తో మాస్ డైలాగ్స్ చెప్పిస్తారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..బోయపాటి రేంజ్ లో డైలాగ్స్ పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. […]
Published Date - 01:20 PM, Wed - 21 February 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ లోకి టీడీపీ కీలక నేత..షాక్ లో తెలుగు తమ్ముళ్లు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార , ప్రతిపక్ష పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతుంది. వైసీపీ (YCP) నేతలు టీడీపీ (TDP), జనసేన (Jaasena) పార్టీల్లోకి , టీడీపీ , జనసేన నేతలు వైసీపీ లోకి ఇలా జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆలా జంప్ అవ్వగా..తాజాగా ఇప్పుడు టీడీపీ కీలక నేత వైసీపీ లో చేరబోతున్నట్లు సమాచారం. We’re now on WhatsApp. Click to Join. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ […]
Published Date - 11:05 AM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Alla Ramakrishna Reddy : మళ్లీ వైసీపీ లోకి RK..షర్మిల కు భారీ షాక్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ (Congress) కి భారీ షాక్ తగలబోతోంది. రీసెంట్ గా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (RK)..తిరిగి మళ్లీ వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మంగళగిరి నుండి రెండుసార్లు విజయం సాధించిన RK ..ఈసారి కూడా అలాగే విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో RK గ్రాఫ్ తగ్గిందని […]
Published Date - 10:50 AM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Siddham Public Meeting : టీడీపీని మళ్లీ మడతపెట్టేందుకు సిద్ధమా..? – జగన్
‘మళ్లీ టిడిపి(TDP)ని ఓడించేందుకు.. చొక్కాలు మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? రంగు రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారు. ఆయన వాగ్ధానాలను నమ్మొద్దు. పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలి. కార్యకర్తలు, వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి’ అని రాప్తాడు వేదికగా వైసీపీ అధినేత, సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ (Jagan) ‘సిద్ధం’ పేరుతో వరుస సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. ప్రజలకు అందించిన సంక్షేమ […]
Published Date - 06:27 PM, Sun - 18 February 24