55 Fall Sick
-
#India
Ice Cream: ఐస్క్రీమ్ తిని అస్వస్థత.. వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన 55 మందికి చికిత్స
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఖర్గోన్ జిల్లాలో ఓ మతపరమైన కార్యక్రమంలో ఐస్క్రీమ్ (Ice Cream) తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్తో 55 మంది అస్వస్థతకు గురయ్యారు.
Published Date - 07:37 AM, Fri - 7 April 23