50000 Crore
-
#Telangana
KTR: ఎనిమిది నెలల్లోనే 50 వేల కోట్ల అప్పు, పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. కేవలం 8 నెలల్లోనే 50,000 కోట్ల రుణ మార్కును దాటారన్నారు.
Date : 14-08-2024 - 1:11 IST