4 Former Ministers
-
#Andhra Pradesh
Vijayawada: కృష్ణా జిల్లా నుంచే నలుగురు మాజీ మంత్రుల పోటీ
మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రి, నలుగురు మాజీ మంత్రులు బరిలోకి దిగుతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Published Date - 04:36 PM, Sun - 24 March 24