35 More Kids Infected
-
#India
3 Children Die: ఉత్తరప్రదేశ్లో విషాదం.. మీజిల్స్తో ముగ్గురు చిన్నారులు మృతి
ఉత్తరప్రదేశ్లో విషాదం చోటు చేసుకుంది. ఉన్నావ్లోని ఒక గ్రామంలో మూడు వారాల వ్యవధిలో ఒక కుటుంబంలోని ముగ్గురు పిల్లలు మీజిల్స్తో మరణించారని (3 Children Die) చీఫ్ మెడికల్ ఆఫీసర్ సత్య ప్రకాష్ ధృవీకరించారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన మరో 35 మంది చిన్నారులకు దద్దుర్లు వచ్చి జ్వరంతో బాధపడుతున్నారు.
Date : 06-01-2023 - 7:18 IST