30th
-
#Special
Raksha Bandhan 2024: 30వ సారి ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్న పాకిస్థానీ మహిళ
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్కి ముందు నా చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు.
Published Date - 10:46 AM, Mon - 12 August 24