246
-
#Sports
IND vs ENG 1st Day: తొలిరోజు ముగిసిన ఆట.. టీమిండియాదే పైచేయి
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.
Published Date - 05:30 PM, Thu - 25 January 24