16 States
-
#India
Supreme Court : 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ
రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్( ఎస్ఎన్జేపీసీ) సిఫార్సులను అమలు చేయని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.
Published Date - 03:36 PM, Fri - 12 July 24