15
-
#Telangana
Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ప్రవేశ పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అందులో భాగంగా పాస్ లను బట్టి కార్ల పార్కింగ్ స్థలాలను నిర్ణయించారు.
Published Date - 09:52 PM, Wed - 14 August 24 -
#Andhra Pradesh
TDP-JSP Alliance: భీమవరం నుంచి పవన్ పోటీ? 65 మంది అభ్యర్థుల్లో జనసేనకు 15 సీట్లు
టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.40 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.
Published Date - 09:25 AM, Sat - 24 February 24 -
#Speed News
Telangana: ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజనింగ్తో 15 మంది అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు .ముండెం బలిరాం ఇంట్లో పితృమాస సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనంలో
Published Date - 02:55 PM, Sat - 7 October 23