100 Students Fall Ill
-
#Speed News
Food Poisoning: నిజామాబాద్ లో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థినులకు అస్వస్థత!
నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చదువుతున్న 100 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో చోటుచేసుకుంది. విద్యార్థినులు నిన్న రాత్రి భోజనం చేశారని, మంగళవారం ఉదయం అల్పాహారం చేశారని అధికారులు తెలిపారు. వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినులు బాధపడటంతో సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నా.. హాస్టల్ సిబ్బంది విద్యార్థినులకు అపరిశుభ్రమైన భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. జిల్లా […]
Date : 13-09-2023 - 11:23 IST -
#South
Tamil Nadu : సెప్టిక్ ట్యాంక్ గ్యాస్ లీక్…100మంది విద్యార్థులకు అస్వస్థత…!!
తమిళనాడులోని హోసూర్ ప్రభుత్వ పాఠశాలలో వందమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా వారి ఆరోగ్యం క్షీణించింది
Date : 15-10-2022 - 5:27 IST