Hardik Pandya: కివీస్తో సిరీస్కు కెప్టెన్గా హార్థిక్ పాండ్యా!
Hardik Pandya: టీమిండియా ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యాకు మరోసారి బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. న్యూజిలాండ్తో టీ ట్వంటీ సిరీస్కు కెప్టెన్గా ఎంపిక చేసింది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు కివీస్తో టీట్వంటీ , వన్డే సిరీస్లు ఆడనుంది.
- By Naresh Kumar Published Date - 08:36 PM, Mon - 31 October 22
కివీస్తో టీ ట్వంటీలకు భారత జట్టు ః
పాండ్యా ( కెప్టెన్), పంత్ ( వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్ , అర్షదీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్
కివీస్తో వన్డేలకు భారత జట్టు ః
శిఖర్ ధావన్ (కెప్టెన్),పంత్,గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్థూల్ ఠాకూర్, షాబాద్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్
Related News
T20 World Cup 2024: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. టీ20 ప్రపంచ కప్ నుంచి అవుట్
పీఎల్ తర్వాత విదేశీ గడ్డపై టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం జరగనుంది. ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఈ నెల చివరి తేదీలలో ప్రకటించనున్నారు. అంతకంటే ముందే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును క్రికెట్ నిపుణులు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ బ్యాట్స్మెన్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్కు భారత జట్టును ఎంపిక చేశారు.