CSK IPL 2024: 2024 ఐపీఎల్ లో ధోని ఆడుతున్నాడు, చెన్నై జట్టులో మాహీ
2024 ఐపీఎల్ సీజన్కు ముందు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. చెన్నై తమ జట్టు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లను విడుదల చేసి 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది.
- Author : Praveen Aluthuru
Date : 26-11-2023 - 6:46 IST
Published By : Hashtagu Telugu Desk
CSK IPL 2024: 2024 ఐపీఎల్ సీజన్కు ముందు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. చెన్నై తమ జట్టు నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లను విడుదల చేసి 18 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ధోని ఈ జాబితాలోనే ఉన్నాడు. దీంతో వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడటం కన్ఫర్మ్ అయింది. బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాంశు సేనాపతి, ఆకాష్ సింగ్, కైల్ జేమ్సన్, సిసంద మెగల, అంబటి రాయుడు సిఎస్కె జట్టు నుండి విడుదలయ్యారు. కాగా ఎంఎస్ ధోనీ, రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, మహేశ్ టెక్సనా, సిమ్రంజిత్ సింగ్, మతిషా పతిరానా, ప్రశాంత్ సోలంకి, మిచెల్ సాంట్నర్, రాజవర్ధన్ హంగర్కర్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివం దూబే, అజ్యిన్, షెయికాంత్ రహన్హు, షేక్యాంత్ రషీద్, అజయ్ మోండల్లను రిటైన్ చేశారు.
Also Read: PM Modi: తెలంగాణలో బీసీలకు న్యాయం జరగలేదు: ప్రధాని మోడీ